తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు | YS Jagan wishes Ugadi to Telugu people | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

Mar 19 2026 6:02 AM | Updated on Mar 19 2026 6:02 AM

YS Jagan wishes Ugadi to Telugu people

సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి. విజయాలు సిద్ధించాలి. సమృద్ధిగా వానలు కు­రిసి.. పంటలు బాగా పండి.. రైతులకు మేలు కలగాలి. 

సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పల్లెలు, పట్ట­ణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో అభిలషించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement