-
ఒకే అంబులెన్స్.. డజను మంది రోగులు!
డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిపుత్రులకు వైద్యం దైవాదీనంగా మారింది. జిల్లా కేంద్రమైన పాడేరు ఆస్పత్రిలో సైతం సరిపడా అంబులెన్స్లు లేవు.
-
అల్లూరిలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
సాక్షి ,అల్లూరి : తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
Sat, Mar 14 2026 08:28 AM -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు● జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు
● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
Sat, Mar 14 2026 08:27 AM -
" />
నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
Sat, Mar 14 2026 08:27 AM -
పారదర్శకంగా భూముల రీసర్వే
● అతి పురాతనమైన జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో రూ. 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
Sat, Mar 14 2026 08:27 AM -
ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి
కందనూలు/అచ్చంపేట రూరల్/కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అందించే ఆహారంలో లోపాలను సరిచేసి.. నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
Sat, Mar 14 2026 08:27 AM -
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు
● కమర్షియల్కు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా చర్యలు
● కలెక్టర్ బదావత్ సంతోష్
Sat, Mar 14 2026 08:27 AM -
తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్
మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు.
Sat, Mar 14 2026 08:27 AM -
సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు.
Sat, Mar 14 2026 08:27 AM -
" />
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 5,721 మంది విద్యార్థులకు గాను 5,521 మంది హాజరయ్యారు.
Sat, Mar 14 2026 08:27 AM -
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపు
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతినివ్వడంతోపాటు టికెట్ల ధరలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచింది.
Sat, Mar 14 2026 08:21 AM -
" />
గొల్లపల్లి కేంద్రం కోసం..
గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం కోసం గ్యాస్ సిలిండర్ తీసు కెళ్దామని వచ్చా. గురువారం వస్తే శుక్రవారం రమ్మన్నా రు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా గోడౌన్ తెరుచుకోలేదు. కార్యాల యంలో అడిగితే సర్వర్ సమస్య అంటున్నారు. ఇప్పటికే వంట చేయాలంటే కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుంది.
Sat, Mar 14 2026 08:21 AM -
సిలిండర్ కోసం తప్పని తిప్పలు
● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి
● తహసీల్దార్ జోక్యంతో
వినియోగదారులకు గ్యాస్ పంపిణీ
Sat, Mar 14 2026 08:21 AM -
" />
విద్యుదాఘాతంతో వాహనం దగ్ధం
బల్మూర్: పశుగ్రాసం తరలిస్తున్న ఓ వాహనం విద్యుత్ షాట్ సర్క్యూట్తో దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
Sat, Mar 14 2026 08:21 AM -
సింగిల్ స్టూడెంట్... బోధన జీరో!
● నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో విచిత్ర పరిస్థితి
● విద్యార్థుల భవిష్యత్తో
ఆటలాడుతున్న అధికారులు
కిష్టంపల్లిగేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండా
Sat, Mar 14 2026 08:21 AM -
కల్వకుర్తి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
● భర్తను హత్య చేశారని ఆరోపిస్తున్న భార్య
● మృతదేహాన్ని తరలిస్తుండగా ఉద్రిక్తత
● పోలీసుల దురుసు ప్రవర్తన
Sat, Mar 14 2026 08:21 AM -
" />
నిలిచిన డీ8 సాగునీరు.. రైతుల ఆందోళన
గోపాల్పేట: మండలంలో డీ8 కాల్వ సాగునీరు గురువారం రాత్రి నుంచి నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీ8 మేజర్–2 కాల్వ కింద గోపాల్పేట, ఏదుట్లకు చెందిన రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటను సాగు చేసుకున్నారు. ఇంకో ఇరవై రోజులు నీరు వస్తే పంటలు పూర్తి అవుతాయి.
Sat, Mar 14 2026 08:21 AM -
అక్రమార్కులపై ఉక్కుపాదం
● పక్కదారి పడుతున్న గ్యాస్ సిలిండర్లపై ఫోకస్
● ముమ్మరంగా దాడులు చేస్తున్న
అధికారులు
Sat, Mar 14 2026 08:21 AM -
" />
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
కృష్ణా: ఓ యువకుడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముడుమాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు వివరాలు..
Sat, Mar 14 2026 08:21 AM -
ట్రాక్టర్ల చోరీ.. నిందితుల అరెస్టు
మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన గూళ్లరాములు, కొత్తూర్కు చెందిన జంగాల శ్రీనువాసులకు చెందిన రెండు ట్రాక్టర్లను చోరి చేసిన నిందితులను శుక్రవారం పట్టుకొని రిమాండ్ చేసి జడ్చర్ల కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు తెలిపారు.
Sat, Mar 14 2026 08:21 AM -
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Sat, Mar 14 2026 08:19 AM -
‘బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీ తప్పనిసరి’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
Sat, Mar 14 2026 08:15 AM -
మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: జిల్లాలో ఉన్న ప్రమాద లక్షణాలు గల గర్భిణీలను గుర్తించి, సమగ్ర ఆరోగ్య సేవల కింద ప్రతి ఏఎన్ఎం సమాచారం రికార్డు చేసి అవసరమైన పరీక్షలు చేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ అన్నారు.
Sat, Mar 14 2026 08:11 AM -
ప్రశాంతంగా పరీక్షలు రావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పదో తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు.
Sat, Mar 14 2026 08:11 AM
-
ఒకే అంబులెన్స్.. డజను మంది రోగులు!
డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిపుత్రులకు వైద్యం దైవాదీనంగా మారింది. జిల్లా కేంద్రమైన పాడేరు ఆస్పత్రిలో సైతం సరిపడా అంబులెన్స్లు లేవు.
Sat, Mar 14 2026 08:30 AM -
అల్లూరిలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
సాక్షి ,అల్లూరి : తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
Sat, Mar 14 2026 08:28 AM -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు● జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు
● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
Sat, Mar 14 2026 08:27 AM -
" />
నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
Sat, Mar 14 2026 08:27 AM -
పారదర్శకంగా భూముల రీసర్వే
● అతి పురాతనమైన జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో రూ. 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
Sat, Mar 14 2026 08:27 AM -
ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి
కందనూలు/అచ్చంపేట రూరల్/కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అందించే ఆహారంలో లోపాలను సరిచేసి.. నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
Sat, Mar 14 2026 08:27 AM -
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు
● కమర్షియల్కు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా చర్యలు
● కలెక్టర్ బదావత్ సంతోష్
Sat, Mar 14 2026 08:27 AM -
తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్
మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు.
Sat, Mar 14 2026 08:27 AM -
సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు.
Sat, Mar 14 2026 08:27 AM -
" />
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 5,721 మంది విద్యార్థులకు గాను 5,521 మంది హాజరయ్యారు.
Sat, Mar 14 2026 08:27 AM -
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపు
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతినివ్వడంతోపాటు టికెట్ల ధరలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచింది.
Sat, Mar 14 2026 08:21 AM -
" />
గొల్లపల్లి కేంద్రం కోసం..
గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం కోసం గ్యాస్ సిలిండర్ తీసు కెళ్దామని వచ్చా. గురువారం వస్తే శుక్రవారం రమ్మన్నా రు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా గోడౌన్ తెరుచుకోలేదు. కార్యాల యంలో అడిగితే సర్వర్ సమస్య అంటున్నారు. ఇప్పటికే వంట చేయాలంటే కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుంది.
Sat, Mar 14 2026 08:21 AM -
సిలిండర్ కోసం తప్పని తిప్పలు
● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి
● తహసీల్దార్ జోక్యంతో
వినియోగదారులకు గ్యాస్ పంపిణీ
Sat, Mar 14 2026 08:21 AM -
" />
విద్యుదాఘాతంతో వాహనం దగ్ధం
బల్మూర్: పశుగ్రాసం తరలిస్తున్న ఓ వాహనం విద్యుత్ షాట్ సర్క్యూట్తో దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
Sat, Mar 14 2026 08:21 AM -
సింగిల్ స్టూడెంట్... బోధన జీరో!
● నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో విచిత్ర పరిస్థితి
● విద్యార్థుల భవిష్యత్తో
ఆటలాడుతున్న అధికారులు
కిష్టంపల్లిగేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండా
Sat, Mar 14 2026 08:21 AM -
కల్వకుర్తి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
● భర్తను హత్య చేశారని ఆరోపిస్తున్న భార్య
● మృతదేహాన్ని తరలిస్తుండగా ఉద్రిక్తత
● పోలీసుల దురుసు ప్రవర్తన
Sat, Mar 14 2026 08:21 AM -
" />
నిలిచిన డీ8 సాగునీరు.. రైతుల ఆందోళన
గోపాల్పేట: మండలంలో డీ8 కాల్వ సాగునీరు గురువారం రాత్రి నుంచి నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీ8 మేజర్–2 కాల్వ కింద గోపాల్పేట, ఏదుట్లకు చెందిన రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటను సాగు చేసుకున్నారు. ఇంకో ఇరవై రోజులు నీరు వస్తే పంటలు పూర్తి అవుతాయి.
Sat, Mar 14 2026 08:21 AM -
అక్రమార్కులపై ఉక్కుపాదం
● పక్కదారి పడుతున్న గ్యాస్ సిలిండర్లపై ఫోకస్
● ముమ్మరంగా దాడులు చేస్తున్న
అధికారులు
Sat, Mar 14 2026 08:21 AM -
" />
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
కృష్ణా: ఓ యువకుడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముడుమాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు వివరాలు..
Sat, Mar 14 2026 08:21 AM -
ట్రాక్టర్ల చోరీ.. నిందితుల అరెస్టు
మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన గూళ్లరాములు, కొత్తూర్కు చెందిన జంగాల శ్రీనువాసులకు చెందిన రెండు ట్రాక్టర్లను చోరి చేసిన నిందితులను శుక్రవారం పట్టుకొని రిమాండ్ చేసి జడ్చర్ల కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు తెలిపారు.
Sat, Mar 14 2026 08:21 AM -
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Sat, Mar 14 2026 08:19 AM -
‘బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీ తప్పనిసరి’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
Sat, Mar 14 2026 08:15 AM -
మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: జిల్లాలో ఉన్న ప్రమాద లక్షణాలు గల గర్భిణీలను గుర్తించి, సమగ్ర ఆరోగ్య సేవల కింద ప్రతి ఏఎన్ఎం సమాచారం రికార్డు చేసి అవసరమైన పరీక్షలు చేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ అన్నారు.
Sat, Mar 14 2026 08:11 AM -
ప్రశాంతంగా పరీక్షలు రావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పదో తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు.
Sat, Mar 14 2026 08:11 AM -
ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇంటికొచ్చి చెప్పుతీసి కొడతాం..
ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇంటికొచ్చి చెప్పుతీసి కొడతాం..
Sat, Mar 14 2026 08:16 AM
