-
అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్కు సవాల్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది.
-
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు.
Mon, Jun 08 2026 10:31 AM -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.
Mon, Jun 08 2026 10:26 AM -
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది.
Mon, Jun 08 2026 10:26 AM -
అసమగ్ర ఐటీడీఏ
అందని ఆర్థికాభివృద్ధి పథకాలు
Mon, Jun 08 2026 10:17 AM -
కార్పొరేట్కు దీటుగా..!
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం..
Mon, Jun 08 2026 10:17 AM -
" />
సైబర్ నేరగాళ్లతోజాగ్రత్త : ఎస్పీ
నారాయణపేట: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి ప్రజల నుంచి రూ.కోట్లు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని..
Mon, Jun 08 2026 10:17 AM -
ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి
మక్తల్: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరుపై మరొకరు విమర్శలు చేయడం మానుకొని ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ వైస్ చైర్మన్ ఎం.రాఘవాచారి అన్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: చదరంగంతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెంపొందుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ అన్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
" />
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి
సంవత్సరం రైతులు నగదు
(కోట్లల్లో రూ.)
2020–21 10,495 రూ.1.99
2021–22 1,291 రూ. 2.69
2022–23 25,695 రూ. 5.75
ధాన్యం ధరలు
Mon, Jun 08 2026 10:17 AM -
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
షాబాద్: షాబాద్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
చదువుతోనే పేదరికం మాయం
యాచారం: చదువుతోనే పేదరికం మాయమవుతుందని, ఆ దిశగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదవాలని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
వార్డు సభలను విజయవంతం చేయండి
షాద్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 9, 18, 21, 26, 27వ వార్డుల్లో సోమవారం వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమవుతాయని, ఆయా వార్డుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Mon, Jun 08 2026 10:17 AM -
నిషేధంపై నిర్లక్ష్యం!
కొత్తూరు: ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం.. భూతాపం పెరగడంతో పాటు పలు విపత్తులకు కారణమయ్యే నాణ్యత లేని పాలిథిన్(ప్లాస్టిక్) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది.
Mon, Jun 08 2026 10:17 AM -
సంతోషంతో ఒత్తిడి దూరం
నాడు జలకళ.. నేడు వెలవెల
వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Mon, Jun 08 2026 10:17 AM -
విద్యార్థికి సన్మానం
షాద్నగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన విద్యార్థిని బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అఖిలను ఆదివారం బీజేపీ నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి ఘనంగా సన్మానించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
మహాసభలు విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: షాద్నగర్లో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ పిలుపునిచ్చారు.
Mon, Jun 08 2026 10:17 AM -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు/కడ్తాల్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Mon, Jun 08 2026 10:17 AM -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు
మన్సూరాబాద్: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టభద్రులు వీడ్కోలు సమావేశం మన్సూరాబాద్లోని ప్రలవి గార్డెన్స్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
" />
రైతుబజార్లో కూరగాయల ధరలు
ఆర్థిక సాయం
Mon, Jun 08 2026 10:17 AM -
వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
మన్సూరాబాద్: వీరన్నగుట్టపై ఉన్న భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వెల్లడించారు.
Mon, Jun 08 2026 10:17 AM
-
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
Mon, Jun 08 2026 10:45 AM -
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
Mon, Jun 08 2026 10:34 AM -
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
Mon, Jun 08 2026 10:25 AM
-
అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్కు సవాల్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది.
Mon, Jun 08 2026 10:48 AM -
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు.
Mon, Jun 08 2026 10:31 AM -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.
Mon, Jun 08 2026 10:26 AM -
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది.
Mon, Jun 08 2026 10:26 AM -
అసమగ్ర ఐటీడీఏ
అందని ఆర్థికాభివృద్ధి పథకాలు
Mon, Jun 08 2026 10:17 AM -
కార్పొరేట్కు దీటుగా..!
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం..
Mon, Jun 08 2026 10:17 AM -
" />
సైబర్ నేరగాళ్లతోజాగ్రత్త : ఎస్పీ
నారాయణపేట: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి ప్రజల నుంచి రూ.కోట్లు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని..
Mon, Jun 08 2026 10:17 AM -
ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి
మక్తల్: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరుపై మరొకరు విమర్శలు చేయడం మానుకొని ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ వైస్ చైర్మన్ ఎం.రాఘవాచారి అన్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: చదరంగంతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెంపొందుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ అన్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
" />
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి
సంవత్సరం రైతులు నగదు
(కోట్లల్లో రూ.)
2020–21 10,495 రూ.1.99
2021–22 1,291 రూ. 2.69
2022–23 25,695 రూ. 5.75
ధాన్యం ధరలు
Mon, Jun 08 2026 10:17 AM -
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
షాబాద్: షాబాద్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
చదువుతోనే పేదరికం మాయం
యాచారం: చదువుతోనే పేదరికం మాయమవుతుందని, ఆ దిశగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదవాలని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
వార్డు సభలను విజయవంతం చేయండి
షాద్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 9, 18, 21, 26, 27వ వార్డుల్లో సోమవారం వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమవుతాయని, ఆయా వార్డుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Mon, Jun 08 2026 10:17 AM -
నిషేధంపై నిర్లక్ష్యం!
కొత్తూరు: ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం.. భూతాపం పెరగడంతో పాటు పలు విపత్తులకు కారణమయ్యే నాణ్యత లేని పాలిథిన్(ప్లాస్టిక్) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది.
Mon, Jun 08 2026 10:17 AM -
సంతోషంతో ఒత్తిడి దూరం
నాడు జలకళ.. నేడు వెలవెల
వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Mon, Jun 08 2026 10:17 AM -
విద్యార్థికి సన్మానం
షాద్నగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన విద్యార్థిని బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అఖిలను ఆదివారం బీజేపీ నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి ఘనంగా సన్మానించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
మహాసభలు విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: షాద్నగర్లో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ పిలుపునిచ్చారు.
Mon, Jun 08 2026 10:17 AM -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు/కడ్తాల్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Mon, Jun 08 2026 10:17 AM -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు.
Mon, Jun 08 2026 10:17 AM -
ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు
మన్సూరాబాద్: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టభద్రులు వీడ్కోలు సమావేశం మన్సూరాబాద్లోని ప్రలవి గార్డెన్స్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
" />
రైతుబజార్లో కూరగాయల ధరలు
ఆర్థిక సాయం
Mon, Jun 08 2026 10:17 AM -
వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
మన్సూరాబాద్: వీరన్నగుట్టపై ఉన్న భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వెల్లడించారు.
Mon, Jun 08 2026 10:17 AM -
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
Mon, Jun 08 2026 10:45 AM -
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
Mon, Jun 08 2026 10:34 AM -
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
Mon, Jun 08 2026 10:25 AM
