-
ప్రపంచ కుబేరురాలిగా పార్క్బామ్?
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. తాను గతంలో చేసిన పోస్ట్ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.
Fri, Oct 24 2025 09:15 AM -
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Fri, Oct 24 2025 09:10 AM -
స్పిరిట్ సర్ప్రైజ్.. చిన్నప్పటినుంచి నాకో చెడ్డ అలవాటుందన్న ప్రభాస్!
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు వంగా.
Fri, Oct 24 2025 09:09 AM -
టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు..
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది.
Fri, Oct 24 2025 09:02 AM -
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు.
Fri, Oct 24 2025 08:49 AM -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్!
సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj).
Fri, Oct 24 2025 08:47 AM -
1,000 మందిని తొలగించాలనేది ‘టార్గెట్’
కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వృద్ధిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా టార్గెట్ కార్ప్ సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Fri, Oct 24 2025 08:45 AM -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు.
Fri, Oct 24 2025 08:30 AM -
ఈ–20 ప్రణాళికపై స్పష్టతనివ్వండి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మేళవింపు) ఇంధనానికి సంబంధించి తదుపరి మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది.
Fri, Oct 24 2025 08:20 AM -
గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
Fri, Oct 24 2025 08:14 AM -
పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్ల
Fri, Oct 24 2025 08:14 AM -
" />
ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి.
Fri, Oct 24 2025 08:14 AM -
నిరుపయోగంగా డ్రయ్యర్లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు.
Fri, Oct 24 2025 08:14 AM -
" />
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చండూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల మెండువారిగూడంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండువారిగూడానికి చెందిన నంద్యాల నర్సిరెడ్డి(48) వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశాడు.
Fri, Oct 24 2025 08:14 AM -
రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్పల్లి రహదారి సర్వీస్రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది.
Fri, Oct 24 2025 08:14 AM -
‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు.
Fri, Oct 24 2025 08:14 AM -
పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
చిట్యాల: పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులకు శాపంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
Fri, Oct 24 2025 08:14 AM -
వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
Fri, Oct 24 2025 08:14 AM
-
డ్రైవర్ తప్పించుకున్నాడు.. బస్సు డోర్ ఓపెన్ కాలేదు.. కలెక్టర్ షాకింగ్ నిజాలు
డ్రైవర్ తప్పించుకున్నాడు.. బస్సు డోర్ ఓపెన్ కాలేదు.. కలెక్టర్ షాకింగ్ నిజాలు
-
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
Fri, Oct 24 2025 09:11 AM -
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
Fri, Oct 24 2025 09:04 AM -
బస్సులో 40 మంది.. ప్రయాణికుల వివరాలు ఇవే..!
బస్సులో 40 మంది.. ప్రయాణికుల వివరాలు ఇవే..!
Fri, Oct 24 2025 08:51 AM -
Kurnool Bus Fire Accident: సజీవ దహనం..
Kurnool Bus Fire Accident: సజీవ దహనం..
Fri, Oct 24 2025 08:39 AM
-
డ్రైవర్ తప్పించుకున్నాడు.. బస్సు డోర్ ఓపెన్ కాలేదు.. కలెక్టర్ షాకింగ్ నిజాలు
డ్రైవర్ తప్పించుకున్నాడు.. బస్సు డోర్ ఓపెన్ కాలేదు.. కలెక్టర్ షాకింగ్ నిజాలు
Fri, Oct 24 2025 09:18 AM -
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
Fri, Oct 24 2025 09:11 AM -
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!
Fri, Oct 24 2025 09:04 AM -
బస్సులో 40 మంది.. ప్రయాణికుల వివరాలు ఇవే..!
బస్సులో 40 మంది.. ప్రయాణికుల వివరాలు ఇవే..!
Fri, Oct 24 2025 08:51 AM -
Kurnool Bus Fire Accident: సజీవ దహనం..
Kurnool Bus Fire Accident: సజీవ దహనం..
Fri, Oct 24 2025 08:39 AM -
ప్రపంచ కుబేరురాలిగా పార్క్బామ్?
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. తాను గతంలో చేసిన పోస్ట్ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.
Fri, Oct 24 2025 09:15 AM -
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Fri, Oct 24 2025 09:10 AM -
స్పిరిట్ సర్ప్రైజ్.. చిన్నప్పటినుంచి నాకో చెడ్డ అలవాటుందన్న ప్రభాస్!
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు వంగా.
Fri, Oct 24 2025 09:09 AM -
టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు..
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది.
Fri, Oct 24 2025 09:02 AM -
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు.
Fri, Oct 24 2025 08:49 AM -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్!
సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj).
Fri, Oct 24 2025 08:47 AM -
1,000 మందిని తొలగించాలనేది ‘టార్గెట్’
కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వృద్ధిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా టార్గెట్ కార్ప్ సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Fri, Oct 24 2025 08:45 AM -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు.
Fri, Oct 24 2025 08:30 AM -
ఈ–20 ప్రణాళికపై స్పష్టతనివ్వండి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మేళవింపు) ఇంధనానికి సంబంధించి తదుపరి మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది.
Fri, Oct 24 2025 08:20 AM -
గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
Fri, Oct 24 2025 08:14 AM -
పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్ల
Fri, Oct 24 2025 08:14 AM -
" />
ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి.
Fri, Oct 24 2025 08:14 AM -
నిరుపయోగంగా డ్రయ్యర్లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు.
Fri, Oct 24 2025 08:14 AM -
" />
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చండూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల మెండువారిగూడంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండువారిగూడానికి చెందిన నంద్యాల నర్సిరెడ్డి(48) వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశాడు.
Fri, Oct 24 2025 08:14 AM -
రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్పల్లి రహదారి సర్వీస్రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది.
Fri, Oct 24 2025 08:14 AM -
‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు.
Fri, Oct 24 2025 08:14 AM -
పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
చిట్యాల: పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులకు శాపంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
Fri, Oct 24 2025 08:14 AM -
వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
Fri, Oct 24 2025 08:14 AM -
నిర్లక్ష్యంతో బతుకులు బుగ్గి.. కర్నూలులో ఘోర ప్రమాదం (చిత్రాలు)
Fri, Oct 24 2025 09:02 AM -
మేం.. గురిపెడితే.. (ఫొటోలు)
Fri, Oct 24 2025 08:42 AM
