వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(శుక్రవారం, ఆగస్టు 21) హైదరాబాద్లో పర్యటించారు. జలవిహార్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ రాకతో కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు


