అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి | woman suicide in hyderabad old city due to debts over Sister stress | Sakshi
Sakshi News home page

అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి

Nov 19 2016 4:46 PM | Updated on Nov 6 2018 4:10 PM

అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి - Sakshi

అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది.

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో అక్క, చెల్లిల్ల మధ్య చెలరేగిన వివాదంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే...టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన కమ్రాన్ జా(20) తన సోదరి అఫ్సాన్‌జా నుంచి 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఈ నెల 7వ తేదీన రూ.30 వేల అప్పు తీర్చింది. మిగతా రూ.20 వేల అప్పును 14 వ తేదీన తీర్చేందుకు సిద్ధమైంది. ఈ క‍్రమంలో కేంద్రం పాత నోట్లను రద్దు చేయడంతో అఫ్సాన్‌జా పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించలేదు. తనకు కొత్త నోట్లు ఇస్తేనే కుదురుతుందని పట్టుబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement