అయేషా మీరా హత్య కేసు: దర్యాప్తు చేపట్టిన సీబీఐ | CBI Started Investigation In Ayesha Meera Murder Case | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి అయేషా మీరా హత్య కేసు

Published Fri, Dec 28 2018 1:30 PM | Last Updated on Sat, Sep 28 2024 11:40 AM

సాక్షి, హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది.

ఈ మేరకు కొత్తగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. మరోసారి సత్యం బాబుతో సహా కేసుతో సంబంధం ఉన్న అందరిని సీబీఐ ప్రశ్నించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement