చింతమనేనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌ | National Commission Serious On Chintamaneni Comments On SCs | Sakshi
Sakshi News home page

చింతమనేనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌

Feb 28 2019 12:42 PM | Updated on Feb 28 2019 12:56 PM

National Commission Serious On Chintamaneni Comments On SCs - Sakshi

15రోజుల్లోగా నివేదిక రాకపోతే అధికారులు కోర్టుకు హాజరయ్యేలా...

సాక్షి, అమరావతి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లోగా ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం అన్ని వివరాలను ఇవ్వాలని కమిషన్‌ కోరింది. 15రోజుల్లోగా నివేదిక రాకపోతే అధికారులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు ఇవ్వనన్నట్లు పేర్కొంది.

చదవండి: దళితులను తీవ్రంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement