అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

Nov 25 2025 6:55 AM | Updated on Nov 25 2025 6:55 AM

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

భీమవరం(ప్రకాశం చౌక్‌): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొన్ని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement