వైఎస్ జగన్ అంటే జనం.. జనం అంటే వైఎస్ జగన్. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
పులివెందులకు ఆయన వచ్చారని తెలిసి మంగళవారం(నవంబర్ 25, 2025) భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వచ్చారు.
తమ సమస్యలను చెప్పుకున్నవాళ్లు కొందరైతే.. అభిమానంతో చూసేందుకు వచ్చినవాళ్లు మరికొందరు.
మరి అలాంటి అభిమానాన్ని ఆప్యాయంగా పలకరించకుండా ఆయన ఉంటారా?..
చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన జగన్ మావయ్య
బాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్క మార్కుతో సీటు కోల్పోవాల్సి వచ్చిందని చరణ్సాయి అనే విద్యార్థి జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు
ప్రజా దర్బార్ ముగిశాక బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు
అక్కిడికి వచ్చిన యువతతో సరదాగా ఆయన సెల్ఫీలు దిగారు
వాళ్ల ఫోన్తో స్వయంగా ఆయనే సెల్ఫీలు తీశారు
ప్రజా దర్బార్ ముగిశాక ప్రజలకు అభివాదం చేస్తూ పులివెందుల నివాసానికి బయల్దేరారు


