ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం | Road Accident At Nirmal District Bhainsa | Sakshi
Sakshi News home page

Nirmal: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Jan 20 2026 7:05 AM | Updated on Jan 20 2026 7:45 AM

Road Accident At Nirmal District Bhainsa

సాక్షి,హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున (జనవరి 20) కంటైనర్‌, కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 

మృతులు పటేల్‌ (42),రాజన్న (60),బాబన్న(70)కారు డ్రైవర్‌ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement