హైదరాబాద్: ’ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను, డబ్బాలను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులను కూల్చివేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తుండటంతో వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. కాస్త సమయమివ్వాలని కోరినా వినకుండా నేలమట్టం చేశారు.