ఉద్రిక్తత​.. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ను లాక్కెళ్లిన రైతులు | Farmers Attacked Agricultural Market Office In Achampet Nagar Kurnool, Furniture Destroyed - Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత​.. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ను లాక్కెళ్లిన రైతులు

Feb 11 2024 6:17 PM | Updated on Feb 11 2024 6:28 PM

Farmers Attacked Agricultural Market Office In Achampet - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. మార్కెట్‌ కమిటి ఛైర్మన్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్‌ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement