దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్ | Devi Sri Prasad Opens Up About His India Tour | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

Jun 26 2024 9:02 AM | Updated on Jun 26 2024 12:21 PM

Devi Sri Prasad Opens Up About His India Tour

వినోద రంగ కార్యక్రమాలకు పేరొందిన ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఏసీటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సంగీత ప్రదర్శనలు జరుగనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టాలీవుడ్‌ అగ్రగామి సంగీత దర్శకుడు, రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ ఇందులో పాల్గొంటారని,   త్వరలో ప్రారంభం కానున్న ఈ ఇండియా టూర్‌ అదనపు సమాచారం  దేవిశ్రీ ప్రసాద్‌ అధికారిక మాధ్యమాల ద్వారా లేదా తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement