ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ  | Yuki Bambri pair in the pre quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ 

Feb 28 2024 4:18 AM | Updated on Feb 28 2024 4:18 AM

Yuki Bambri pair in the pre quarter final - Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)–మనారినో (ఫ్రాన్స్‌) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్‌ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement