కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు | BBMP Issues Notice To Virat Kohli's Bengaluru Restaurant For Violating Fire Safety Norms, More Details Inside | Sakshi
Sakshi News home page

కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు

Dec 22 2024 7:26 AM | Updated on Dec 22 2024 7:02 PM

BBMP issues notice to Virat Kohlis Bengaluru restaurant

సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు బృహత్‌ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్‌8 కమ్యూన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉంది. 

దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్‌ఎం వెంకటేశ్‌ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్‌కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్‌ మీద గత జూలైలో కబ్బన్‌ పార్కు పోలీసులు కేసు పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement