టీడీపీ నేతలు శవాలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని | Ysrcp Leader Kodali Nani Slams Tdp Party Over Jangareddy Gudem Issue | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు శవాలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని

Mar 15 2022 3:38 PM | Updated on Mar 15 2022 4:14 PM

Ysrcp Leader Kodali Nani Slams Tdp Party Over Jangareddy Gudem Issue - Sakshi

సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్రచారం చేయడం తగదని, ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మూడో తేది చనిపోతే ఇప్పుడు రాద్దాంతాం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ నాయకులు శవాలపై చిల్లర ఏరుకునే నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఘాటుగా బదులిస్తామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement