సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక ‍వ్యాఖ్య | TS Assembly Elections Results 2023: Bhatti Vikramarka On Victory | Sakshi
Sakshi News home page

ఇది ప్రజల విజయం.. సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక ‍వ్యాఖ్య

Dec 3 2023 2:43 PM | Updated on Dec 3 2023 4:26 PM

TS Assembly Elections Results 2023: Bhatti Vikramarka On Victory   - Sakshi

తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తాం. 

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్‌ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్‌ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement