నేడు మహాకుంభ మేళాకు మోదీ | PM Narendra Modi To Visit Maha Kumbh Mela 2025 | Sakshi
Sakshi News home page

నేడు మహాకుంభ మేళాకు మోదీ

Feb 5 2025 4:46 AM | Updated on Feb 5 2025 12:55 PM

PM Narendra Modi To Visit Maha Kumbh Mela 2025

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు ప్రధాని మోదీ(Narendra Modi)5న హాజరవుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బుధవారం ఉద యం ఢిల్లీ నుంచి ప్రత్యేక వి మానంలో ఆయన ప్రయాగ్‌ రాజ్‌కు చేరుకుంటారు.

ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో మోదీ స్నానమాచరించి, గంగాదేవికి పూజలు చేస్తారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది.

Advertisement
 
Advertisement
Advertisement