విమాన రెక్కలు ఢీ.. తప్పిన పెనుప్రమాదం | Plane wings collide in Mumbai | Sakshi
Sakshi News home page

విమాన రెక్కలు ఢీ.. తప్పిన పెనుప్రమాదం

Feb 3 2026 11:13 PM | Updated on Feb 4 2026 12:28 AM

ముంబై ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.  విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. ఇండిగో ఫ్లైట్ లాండ్ అయి రన్‌వేపై వస్తుండగా ఈ ఘటన జరుగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలోని ప్రయణికులకు ఏటువంటి ప్రమాదం తలెత్తలేదు. ఈ ప్రమాదంపై డీజీసీఏ తక్షణమే స్పందించింది. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement