జేడీఎస్‌ అధినేత కుమారస్వామికి అస్వస్థత | JDS Chief Kumaraswamy Joined In Hospital, Know His Health Condition Update | Sakshi
Sakshi News home page

జేడీఎస్‌ అధినేత కుమారస్వామికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Jul 28 2024 8:04 PM | Updated on Jul 29 2024 1:38 PM

Jds Chief Kumaraswamy Joined In Hospital

బెంగళూరు:  జేడీఎస్‌ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి  కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్‌ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement