కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం  | Sakshi
Sakshi News home page

కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం 

Published Sun, Jun 4 2023 8:14 AM

Coromandel Express: Involved Train Accident 3 Times In Past 20 Years - Sakshi

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి.

హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్‌ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్‌ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది.  

Advertisement
Advertisement