కట్ట మైసమ్మకు బోనాలు | - | Sakshi
Sakshi News home page

కట్ట మైసమ్మకు బోనాలు

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

రెడ్డిపల్లి గ్రామంలో బోనాల ఉరేగింపు

అల్లాదుర్గం(మెదక్‌)/నర్సాపూర్‌: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కట్ట మైసమ్మకు బోనాలు తీశారు. మహిళలు బోనాల ఊరేగింపుతో శివసత్తుల నృత్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. బోనాలతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, ఈ నెల 9,10 తేదీల్లో నర్సాపూర్‌లో బోనాల పండుగ నిర్వహించనున్నారు. నర్సాపూర్‌లోని గ్రామదేవతలు ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, భూ లక్ష్మమ్మ, దుర్గామాతలకు ఆదివారం, సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు చేసి బండ్ల ఊరేగింపుతోపాటు బోనాలు చేసి దేవతలకు మొక్కులు సమర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement