ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్‌రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్‌గౌడ్‌ కోరారు.గురువారం మహబూబ్‌నగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల కట్టుబడి ఉన్నామన్నారు. కొత్తగా ఎన్నికై న తమ యూనియన్‌ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బీకే రెడ్డి, ముజీబ్‌, టీఆర్‌సీ శేఖర్‌రెడ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్‌ హసన్‌, చంద్రమోహన్‌, నిజామాబాద్‌ శ్రీనివాస్‌, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement