Philippine Passenger Boat Carrying Dozens of People Killed - Sakshi
Sakshi News home page

పడవ మునక.. 21 మంది మృతి

Jul 28 2023 5:53 AM | Updated on Jul 28 2023 7:10 PM

Philippine passenger boat carrying dozens of people Killed - Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్‌ ప్రావిన్స్‌ బినంగోనన్‌ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement