పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి | Ys Jagan Pays Tribute To Chavva Vijaya Sekhar Reddy | Sakshi
Sakshi News home page

పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి

Mar 23 2025 7:47 PM | Updated on Mar 24 2025 9:36 AM

Ys Jagan Pays Tribute To Chavva Vijaya Sekhar Reddy

ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్‌ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కి దగ్గరి బంధువు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement