సీఎం జగన్‌ను కలిసిన గౌతమ్‌ అదానీ  | Adani Group Chairman Gautam Adani Meets With CM YS Jagan At Tadepalli - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన గౌతమ్‌ అదానీ 

Sep 29 2023 2:25 AM | Updated on Sep 29 2023 11:17 AM

Gautam Adani met AP CM YS Jagan At Tadepalli - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ

సాక్షి, అమరావతి: అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గంగవరం పోర్టుకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీరి మధ్య రాష్ట్రంలో అదానీ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం జగన్‌తో జరిగిన చర్చల సారాంశంపై అదానీ తన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement