వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దసరా వేడుకలు | Dussehra Celebrations At YSRCP Central Office, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దసరా వేడుకలు

Oct 2 2025 2:09 PM | Updated on Oct 2 2025 4:50 PM

Dussehra Celebrations At Ysrcp Central Office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు హాజరయ్యారు.

తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివ‌రికి మంచి గెలుస్తుందన్న‌దే విజ‌య‌ద‌శ‌మి పండుగ సారాంశం. అమ్మ‌వారి ఆశీస్సుల‌తో ఈ విజ‌య‌ ద‌శ‌మి ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో ఆనందం, ఐశ్వ‌ర్యం, విజ‌యాలు తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తూ అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement