సీఎం జగన్‌పై దాడి: నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి | AP Police Announced Reward for Give Information On CM Jagan Vijayawada Incident | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై దాడి: నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి

Apr 15 2024 1:56 PM | Updated on Apr 15 2024 3:54 PM

AP Police Announced Reward for Give Information On CM Jagan Vijayawada Incident - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. 

కాగా, సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి/వ్యక్తులు గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాలను ఈ కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాల తెలిపిన వారి పేపర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. 
ఫోన్‌ నంబర్లు ఇవే..
9490619342, 9440627089

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement