January 19, 2021, 04:37 IST
మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీ నాయకులు రథయాత్ర దేనికోసం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇక్కడి...
January 18, 2021, 16:23 IST
అనంతపురం: ఆలయాలపై దాడుల కేసులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
January 18, 2021, 15:27 IST
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన...
January 17, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఎంత మాత్రం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...
January 16, 2021, 10:27 IST
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద...
January 06, 2021, 04:50 IST
నెల్లిమర్ల (విజయనగరం): ‘ధర్మ దీక్ష’ పేరుతో బీజేపీ, జనసేన మంగళవారం తలపెట్టిన ఛలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సెక్షన్–30 అమల్లో...
December 31, 2020, 06:01 IST
సాక్షి, అమరావతి: ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...
December 27, 2020, 15:27 IST
సాక్షి, గుంటూరు: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని.. దీని వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు...
December 23, 2020, 04:01 IST
మదనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని...
December 20, 2020, 03:17 IST
కర్నూలు కల్చరల్/ఎమ్మిగనూరు రూరల్: అమరావతికి చంద్రబాబు ఖర్చు చేసిన రూ.7,200 కోట్లు, అందుకు సంబంధించిన అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందేనని బీజేపీ...
December 17, 2020, 05:27 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు, తిరుపతి ఉపఎన్నిక కోసమే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్...
December 15, 2020, 05:08 IST
తాడికొండ: రాజధాని అంశంపై బీజేపీది ఆరు నాల్కల ధోరణి అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గతంలో బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్...
December 15, 2020, 05:00 IST
సాక్షి, అమరావతి/తాడికొండ: అప్పట్లో రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆ కార్యక్రమం కోసం ప్రసిద్ధ పుణ్యనదుల నుంచి నీరు తెస్తే.....
December 13, 2020, 04:11 IST
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి గాంధీరోడ్డు/తిరుపతి తుడా/సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వెనుకబడిన రాయలసీమ...
December 10, 2020, 05:03 IST
అనంతపురం (టవర్ క్లాక్): చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, పైగా ఎన్ఆర్ఈజీఎస్...
December 07, 2020, 15:48 IST
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో...
December 06, 2020, 05:20 IST
ఇరగవరం/సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి...
November 25, 2020, 03:57 IST
తిరుపతి అర్బన్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాన్ రెసిడెన్షియల్ నేతగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం...
November 24, 2020, 08:22 IST
బీజేపీ, జనసేన పార్టీ కొత్తనాటకానికి తెరతీశాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ అసత్యప్రచారాలకు దిగుతున్నాయి. అంతటితో ఊరుకోక అధికార...
November 24, 2020, 04:09 IST
సూళ్లూరుపేట: చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.7,200 కోట్లు తీసుకుని భ్రమరావతిగా మార్చాడని బీజేపీ రాష్ట్ర...
November 23, 2020, 04:45 IST
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పోలవరం పరిరక్షణ పేరిట రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ఆదివారం సీపీఐ నేతలు చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు....
November 21, 2020, 14:15 IST
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు...
November 21, 2020, 04:14 IST
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్...
November 19, 2020, 16:36 IST
సాక్షి, విజయవాడ: కరోనా కేసులు, రాష్ట్రంలోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకునే ఎన్నికలకు ఈసీ ముందుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు....
November 19, 2020, 16:27 IST
పోలవరం విషయంలో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు
November 19, 2020, 14:16 IST
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో నీరు-చెట్టు పథకం పేరుతో దోచేశారని.. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎందుకు రాయలేదని, ఇప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారని ఏపీ...
November 19, 2020, 03:44 IST
చీపురుపల్లి: పూటకో మాట, రోజుకో మాట.. చెప్పినందువల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం రాత్రి...
November 17, 2020, 03:44 IST
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా పక్కదారి పట్టించడానికే...
November 16, 2020, 16:34 IST
సాక్షి, విజయవాడ: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని సీపీఐ...
November 16, 2020, 12:50 IST
పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేస్తుంది. అవగాహన లేని రాధాకృష్ణ.. అర్థరహిత రాతలు రాస్తున్నారు.
November 16, 2020, 12:30 IST
నంద్యాల ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు: సోము వీర్రాజు
November 13, 2020, 13:37 IST
ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికెగిరినట్టు .. రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు లేదు.. ఏకంగా పార్లమెంట్ స్థానానికే పోటీ చేస్తామని బీజేపీ నేతలు బీరాలు...
November 12, 2020, 08:57 IST
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం...
November 11, 2020, 03:19 IST
పెదవాల్తేరు (విశాఖ తూర్పు)/శ్రీకాకుళం రూరల్/సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు, అమరావతి స్మార్ట్ సిటీ పేరిట రూ.2,300 కోట్ల...
November 09, 2020, 04:00 IST
పెదవాల్తేరు (విశాఖతూర్పు): చంద్రబాబును ఎవరు ఏమన్నా రాష్ట్రంలోని కొన్ని పచ్చ పత్రికలు ఊరుకోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు....
November 05, 2020, 13:29 IST
విజయవాడలో భారీ గెస్ట్ హౌస్
November 05, 2020, 12:26 IST
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే...
November 02, 2020, 02:54 IST
ఎంవీపీకాలనీ (విశాఖ)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...
October 31, 2020, 13:39 IST
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీకి గుడ్బై చెప్పిన విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ...
October 28, 2020, 11:56 IST
సాక్షి, అమరావతి: బీజేపీ నేత లక్ష్మీపతిరాజాపై ఆ పార్టీ సస్పెన్షన్ను ఎత్తివేసింది. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజాపై...
October 27, 2020, 03:20 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించి పూర్తి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు....
October 20, 2020, 08:55 IST
సాక్షి, అమరావతి : పార్టీ నిర్ణయాలు, నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత లంకా దినకర్ను ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ ఆదేశాలను...