December 22, 2023, 08:20 IST
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి...
December 19, 2023, 17:49 IST
Parliament Winter Session 2023 Updates
►లోక్సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల...
December 19, 2023, 05:45 IST
న్యూఢిల్లీ: లోక్సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు...
December 17, 2023, 11:02 IST
ఢిల్లీ: పార్లమెంటు అలజడి ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు...
December 16, 2023, 18:01 IST
లోక్సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు..
December 16, 2023, 11:04 IST
ఢిల్లీ: లోక్సభలో అలజడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో దేశంలో అరాచకం చెలరేపడమే నిందితుల అజెండా అని లలిత్ ఝ కస్టడీ పిటిషన్ లో...
December 15, 2023, 08:06 IST
ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసుమాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి...
December 15, 2023, 02:09 IST
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు...
December 14, 2023, 12:18 IST
ఢిల్లీ: పార్లమెంట్లో బుధవారం జరిగిన ఆందోళనకర ఘటనలో ఆరో నిందితున్ని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్ ఆవరణలోనే లలిత్...
December 13, 2023, 20:01 IST
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని ...
December 13, 2023, 13:25 IST
సాక్షి,న్యూఢిల్లీ: లోక్సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది. ...
November 26, 2023, 13:42 IST
చండీగఢ్: గత ఏడాది జనవరిలో పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతలో లోపాలకుగాను మొత్తం ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వీరిలో ఒక ఎస్పీ...
July 08, 2023, 12:46 IST
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి...
May 03, 2023, 08:32 IST
కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం వేళ.. లండన్ బకింగ్హమ్ ప్యాలెస్ వద్ద కలకలం రేగింది..
May 01, 2023, 10:15 IST
ఎస్పీజీ స్థాయి భద్రత ఉండికూడా భద్రతావైఫల్యం బయటపడుతున్న..
March 25, 2023, 20:33 IST
ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా డొల్లతనం బయటపడింది.
December 31, 2022, 14:17 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు భద్రతా వైఫల్యాలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే....
December 29, 2022, 14:15 IST
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో పర్యటించినప్పుడు సరైన భద్రత కల్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కాంగ్రెస్ లేఖ రాసిన...
December 28, 2022, 14:36 IST
భారత్ జోడో యాత్రలో పలు సందర్భాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయాని, సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.