-
విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.
-
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పట్టణంలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న శశికళ(55)కు, ఆర్మీ ఉద్యోగి వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
Wed, Oct 22 2025 07:28 AM -
" />
డీఏ అర్థాన్ని మార్చేసిన కూటమి ప్రభుత్వం
లక్కిరెడ్డిపల్లి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక డీఏను మాత్రమే దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3.64 శాతంగా ప్రకటించడం పట్ల పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు నాయక్ హర్షం
Wed, Oct 22 2025 07:28 AM -
పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
● మంత్రి మండిపల్లి, జిల్లా ఎస్పీ
ధీరజ్ కునుబిల్లి భరోసా
● ఘనంగా అమరవీరుల సంస్మరణ
దినోత్సవం
Wed, Oct 22 2025 07:28 AM -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Oct 22 2025 07:28 AM -
స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ
రాజంపేట టౌన్ : ఇటీవల కడపలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పొటీల్లో రాజంపేటకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు.
Wed, Oct 22 2025 07:28 AM -
గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్చల్
● పశువులను చోరీ చేసి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు
● వాహనాన్ని వదిలి పరారైన దుండగులు
Wed, Oct 22 2025 07:26 AM -
రూ.36 లక్షల రుణాల సొమ్ము స్వాహా
మదనపల్లె : మదనపల్లె వెలుగు సమాఖ్యలో రుణాలు, వాటి రికవరీల సొమ్ము అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంఘమిత్ర రూ.36 లక్షలు స్వాహా చేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు, వెలుగు సమాఖ్య అధికారులు, పోలీసు తెలిపిన వివరాలు.
Wed, Oct 22 2025 07:26 AM -
బతుకునివ్వండి లేదా మరణాన్ని ప్రసాదించండి
● కబళిస్తున్న వ్యాధితో
కటిక పేదరాలి ఆవేదన
● ప్రభుత్వం కారుణ్య మరణానికై నా
అనుమతించాలని విన్నపం
Wed, Oct 22 2025 07:26 AM -
ఉమ్మడి రైస్ మిల్ను అమ్మేశారు
రాయచోటి : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా టీడీపీకి చెందిన పాలకిర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కె.నాగేశ్వరనాయుడు అన్యాయం చేస్తున్నాడని అతని అన్న రామచంద్రనాయుడు, అన్న కుమారుడు ఉమామహేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Wed, Oct 22 2025 07:26 AM -
చిట్టెంవారిపల్లిలో ఘర్షణ
రామసముద్రం : మండలంలోని మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లిలో స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన నారాయణ స్వామి తన స్థలంలో గోడ నిర్మాణం చేశాడని అదే గ్రామానికి చెందిన కమ్మన్న ఇరువురు ఘర్షణ పడ్డారు.
Wed, Oct 22 2025 07:26 AM -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలను కట్టడి చేసే ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ
రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న జేసీ అనుచరులు
Wed, Oct 22 2025 07:26 AM -
అంబరం.. దీపావళి సంబరం
ప్రతి లోగిలి దీపకాంతులతో తేజోమయంగా మారింది. పటాసుల మోతతో పల్లె, పట్నం తేడా లేకుండా గర్జించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల దీపావళి పండుగ సంబరం అంబరాన్నంటింది. వాడవాడలా కాంతులు వెదజల్లాయి.
Wed, Oct 22 2025 07:26 AM -
" />
మార్కెట్లలో హెల్ప్డెస్క్లు
సీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెట్ కార్యదర్శులతో ఖమ్మంలో మంగళవారం ఆమె సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Wed, Oct 22 2025 07:26 AM -
సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ప్రామాణికం ● విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దుWed, Oct 22 2025 07:26 AM -
‘మోడల్’ గ్రామాలకు
ఖమ్మంవ్యవసాయం: మోడల్ సోలార్ గ్రామాలకు నిర్దేశించినట్లుగా రూ.కోటి నజరానా అందించేలా అధికారులు సిఫారసు చేశారు.
Wed, Oct 22 2025 07:26 AM -
రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో ప్రతిభ
దుమ్మగూడెం: మండలంలోని సీతారాంపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల 11వ తరగతి విద్యార్థిని కీర్తన రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 17, 18వ తేదీల్లో కల్చరల్ ఫెస్ట్ జరగగా, లోకల్ క్రాప్ట్స్ విభాగంలో కీర్తన రాష్ట్రస్థాయిలో సత్తా చాగింది.
Wed, Oct 22 2025 07:26 AM -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
పాల్వంచరూరల్: ముత్యాలమ్మ గుడిలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్ క్లియరెన్స్ తీసుకోకుండా ఓ ఎలక్ట్రీషియన్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. అక్కడి నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై మృతిచెండటంతో దీపావళి రోజే ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.
Wed, Oct 22 2025 07:26 AM -
జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణ
జూలూరుపాడు: జూలూరుపాడు అటవీరేంజ్ పరిధి గుండెపుడి అటవీ బీట్లోని ప్లాంటేషన్లో జామాయిల్ చెట్లను ఓవ్యక్తినరికిన ఘటనపైటాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవా రం విచారణ చేపట్టారు. అనంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జామాయిల్ చెట్లను నరికి ఆయిల్పామ్ తోటలో డంప్ చేశాడు.
Wed, Oct 22 2025 07:26 AM -
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనWed, Oct 22 2025 07:26 AM -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
చర్ల/ఇల్లెందు/ఇల్లెందు రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 23వరకు నిరసన వారం, 24న దేశవ్యాప్త బంద్ పాటించాలని పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది.
Wed, Oct 22 2025 07:26 AM -
● అక్రమార్కులకు అండగా రెవెన్యూశాఖ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు చూస్తుండగానే పచ్చ నేతల గుప్పిట్లోకి జారుతున్నాయి. క్రమం తప్పకుండా తెలుగుతమ్ముళ్ల వశమవుతున్నాయి. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో పచ్చ నేతల భూ మాఫియా పాళ్లు మరింత అధికంగా ఉన్నాయి.
Wed, Oct 22 2025 07:26 AM -
కార్తీకం... శుభకరం
కడప సెవెన్రోడ్స్: పరమేశ్వరుడు, మహావిష్ణువులకు ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలు, అయ్యప్ప, ఇతర దేవుళ్ల మాలధారణలు.. ఇలా ఈ నెలరోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది.
Wed, Oct 22 2025 07:26 AM -
ప్రకృతి అందం
పండుగ ఢూం.. ఢాం..Wed, Oct 22 2025 07:24 AM -
రేపటి నుంచి శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేది నుంచి టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 07:24 AM
-
విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.
Wed, Oct 22 2025 07:28 AM -
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పట్టణంలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న శశికళ(55)కు, ఆర్మీ ఉద్యోగి వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
Wed, Oct 22 2025 07:28 AM -
" />
డీఏ అర్థాన్ని మార్చేసిన కూటమి ప్రభుత్వం
లక్కిరెడ్డిపల్లి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక డీఏను మాత్రమే దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3.64 శాతంగా ప్రకటించడం పట్ల పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు నాయక్ హర్షం
Wed, Oct 22 2025 07:28 AM -
పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
● మంత్రి మండిపల్లి, జిల్లా ఎస్పీ
ధీరజ్ కునుబిల్లి భరోసా
● ఘనంగా అమరవీరుల సంస్మరణ
దినోత్సవం
Wed, Oct 22 2025 07:28 AM -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Oct 22 2025 07:28 AM -
స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ
రాజంపేట టౌన్ : ఇటీవల కడపలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పొటీల్లో రాజంపేటకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు.
Wed, Oct 22 2025 07:28 AM -
గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్చల్
● పశువులను చోరీ చేసి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు
● వాహనాన్ని వదిలి పరారైన దుండగులు
Wed, Oct 22 2025 07:26 AM -
రూ.36 లక్షల రుణాల సొమ్ము స్వాహా
మదనపల్లె : మదనపల్లె వెలుగు సమాఖ్యలో రుణాలు, వాటి రికవరీల సొమ్ము అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంఘమిత్ర రూ.36 లక్షలు స్వాహా చేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు, వెలుగు సమాఖ్య అధికారులు, పోలీసు తెలిపిన వివరాలు.
Wed, Oct 22 2025 07:26 AM -
బతుకునివ్వండి లేదా మరణాన్ని ప్రసాదించండి
● కబళిస్తున్న వ్యాధితో
కటిక పేదరాలి ఆవేదన
● ప్రభుత్వం కారుణ్య మరణానికై నా
అనుమతించాలని విన్నపం
Wed, Oct 22 2025 07:26 AM -
ఉమ్మడి రైస్ మిల్ను అమ్మేశారు
రాయచోటి : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా టీడీపీకి చెందిన పాలకిర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కె.నాగేశ్వరనాయుడు అన్యాయం చేస్తున్నాడని అతని అన్న రామచంద్రనాయుడు, అన్న కుమారుడు ఉమామహేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Wed, Oct 22 2025 07:26 AM -
చిట్టెంవారిపల్లిలో ఘర్షణ
రామసముద్రం : మండలంలోని మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లిలో స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన నారాయణ స్వామి తన స్థలంలో గోడ నిర్మాణం చేశాడని అదే గ్రామానికి చెందిన కమ్మన్న ఇరువురు ఘర్షణ పడ్డారు.
Wed, Oct 22 2025 07:26 AM -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలను కట్టడి చేసే ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ
రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న జేసీ అనుచరులు
Wed, Oct 22 2025 07:26 AM -
అంబరం.. దీపావళి సంబరం
ప్రతి లోగిలి దీపకాంతులతో తేజోమయంగా మారింది. పటాసుల మోతతో పల్లె, పట్నం తేడా లేకుండా గర్జించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల దీపావళి పండుగ సంబరం అంబరాన్నంటింది. వాడవాడలా కాంతులు వెదజల్లాయి.
Wed, Oct 22 2025 07:26 AM -
" />
మార్కెట్లలో హెల్ప్డెస్క్లు
సీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెట్ కార్యదర్శులతో ఖమ్మంలో మంగళవారం ఆమె సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Wed, Oct 22 2025 07:26 AM -
సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ప్రామాణికం ● విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దుWed, Oct 22 2025 07:26 AM -
‘మోడల్’ గ్రామాలకు
ఖమ్మంవ్యవసాయం: మోడల్ సోలార్ గ్రామాలకు నిర్దేశించినట్లుగా రూ.కోటి నజరానా అందించేలా అధికారులు సిఫారసు చేశారు.
Wed, Oct 22 2025 07:26 AM -
రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో ప్రతిభ
దుమ్మగూడెం: మండలంలోని సీతారాంపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల 11వ తరగతి విద్యార్థిని కీర్తన రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 17, 18వ తేదీల్లో కల్చరల్ ఫెస్ట్ జరగగా, లోకల్ క్రాప్ట్స్ విభాగంలో కీర్తన రాష్ట్రస్థాయిలో సత్తా చాగింది.
Wed, Oct 22 2025 07:26 AM -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
పాల్వంచరూరల్: ముత్యాలమ్మ గుడిలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్ క్లియరెన్స్ తీసుకోకుండా ఓ ఎలక్ట్రీషియన్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. అక్కడి నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై మృతిచెండటంతో దీపావళి రోజే ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.
Wed, Oct 22 2025 07:26 AM -
జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణ
జూలూరుపాడు: జూలూరుపాడు అటవీరేంజ్ పరిధి గుండెపుడి అటవీ బీట్లోని ప్లాంటేషన్లో జామాయిల్ చెట్లను ఓవ్యక్తినరికిన ఘటనపైటాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవా రం విచారణ చేపట్టారు. అనంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జామాయిల్ చెట్లను నరికి ఆయిల్పామ్ తోటలో డంప్ చేశాడు.
Wed, Oct 22 2025 07:26 AM -
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనWed, Oct 22 2025 07:26 AM -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
చర్ల/ఇల్లెందు/ఇల్లెందు రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 23వరకు నిరసన వారం, 24న దేశవ్యాప్త బంద్ పాటించాలని పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది.
Wed, Oct 22 2025 07:26 AM -
● అక్రమార్కులకు అండగా రెవెన్యూశాఖ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు చూస్తుండగానే పచ్చ నేతల గుప్పిట్లోకి జారుతున్నాయి. క్రమం తప్పకుండా తెలుగుతమ్ముళ్ల వశమవుతున్నాయి. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో పచ్చ నేతల భూ మాఫియా పాళ్లు మరింత అధికంగా ఉన్నాయి.
Wed, Oct 22 2025 07:26 AM -
కార్తీకం... శుభకరం
కడప సెవెన్రోడ్స్: పరమేశ్వరుడు, మహావిష్ణువులకు ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పూజలు, అభిషేకాలు, వ్రతాలు, అయ్యప్ప, ఇతర దేవుళ్ల మాలధారణలు.. ఇలా ఈ నెలరోజులూ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది.
Wed, Oct 22 2025 07:26 AM -
ప్రకృతి అందం
పండుగ ఢూం.. ఢాం..Wed, Oct 22 2025 07:24 AM -
రేపటి నుంచి శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేది నుంచి టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు)లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 07:24 AM