-
నీచ రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది.
-
మూసీలో గోదావరిని పారిస్తాం
గచ్చిబౌలి: గోదావరి నదీ జలాలతో మూసీ నది ఏడాదంతా పారేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
Thu, Aug 21 2025 04:53 AM -
ఆ మరణాలకు బాధ్యులెవరు...?
సాక్షి, హైదరాబాద్: ‘కేబుల్ వైర్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యులెవరో చెప్పండి? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు అన్యాయంగా దుర్మరణం చెందారు. అందుకు బాధ్యులు కేంద్రమా? రాష్ట్రమా?
Thu, Aug 21 2025 04:49 AM -
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నెట్వర్క్: గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Thu, Aug 21 2025 04:46 AM -
‘ఫీజు రీయింబర్స్మెంట్’కు కోత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Thu, Aug 21 2025 04:41 AM -
నాణ్యతే కొలమానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై త్వరలో స్పష్టత రానుంది. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పలు అంశాలతో నివేదిక రూపొందించింది.
Thu, Aug 21 2025 04:38 AM -
మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లకు సంబంధించిన మద్యం పాలసీని ప్రకటించింది. గత పాలసీతో పోలిస్తే దుకాణాల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడం మినహా పెద్దగా మార్పులేమీ లేవు.
Thu, Aug 21 2025 04:33 AM -
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది?
Thu, Aug 21 2025 04:30 AM -
మరింత ప్రాక్టీస్ కోసం...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ (డీఎల్) చివరి అంచె పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే డైమండ్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్...
Thu, Aug 21 2025 04:22 AM -
ఆనంద్ X కాస్పరోవ్ , గుకేశ్ X కార్ల్సన్
న్యూఢిల్లీ: ఇద్దరు చదరంగ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు.
Thu, Aug 21 2025 04:18 AM -
అనంత్ అదరహో...
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది.
Thu, Aug 21 2025 04:13 AM -
తపస్య ‘పసిడి పట్టు’
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో తపస్య (57 కేజీలు) భారత్కు మొదటి బంగారు పతకాన్ని అందించింది.
Thu, Aug 21 2025 04:08 AM -
స్టార్ జోడీలు తొలి రౌండ్లోనే అవుట్
న్యూయార్క్: సింగిల్స్లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు.
Thu, Aug 21 2025 04:05 AM -
ఆగిన ఇంటర్నెట్ సేవలు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు వేసిన కేబుల్ వైర్ల వల్ల హైదరాబాద్లో విద్యుత్ షాక్ తగిలి పలువురు ప్రాణాలు పో గొట్టుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
Thu, Aug 21 2025 02:56 AM -
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు.
Thu, Aug 21 2025 02:46 AM -
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు.
Thu, Aug 21 2025 02:35 AM -
అవే క్యూలు.. అవే కష్టాలు
సాక్షి, మహబూబాబాద్/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్లోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు క్యూలైన్లో నిలబడి నిరీక్షించారు.
Thu, Aug 21 2025 02:30 AM -
మొసళ్లతో పోరాడి గెలిచిన మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు.
Thu, Aug 21 2025 02:21 AM -
అఫ్గనిస్తాన్లో బస్సు దగ్ధం 17 మంది పిల్లలు సహా 73 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధం అయ్యింది.
Thu, Aug 21 2025 02:16 AM -
గోవా మంత్రి అలెక్సియో రాజీనామా
పనాజీ: గోవాలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి అలెక్సియో సికెరియా(Aleixo Sequeira) బుధవారం రాజీనామా చేశారు.
Thu, Aug 21 2025 02:05 AM -
భారత్లో లైంగిక హింసపై పాక్ మాట్లాడటం సిగ్గు చేటు
న్యూయార్క్: జమ్మూకశ్మీర్లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్.
Thu, Aug 21 2025 01:59 AM -
జార్ఖండ్లో 50,000 రేషన్ కార్డుల తొలగింపు
రాంచీ: జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్లో ఎక్కువ కాలంగా ఉపయోగించకుండా ఉన్న 50,000 మందికి పైగా రేషన్ కార్డుదారుల పేర్లను అధికారులు తొలగించారు.
Thu, Aug 21 2025 01:48 AM -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు.
Thu, Aug 21 2025 01:42 AM -
ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా?
న్యూఢిల్లీ: ‘‘దేశ పాలన వ్యవస్థలో అతి కీలకమైన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సామరస్యం ఉందా?
Thu, Aug 21 2025 01:22 AM -
నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: నేరం రుజువుకాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ పార్లమెంట్ సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేటదాడి చేశాయి.
Thu, Aug 21 2025 01:12 AM
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది.
Thu, Aug 21 2025 05:08 AM -
మూసీలో గోదావరిని పారిస్తాం
గచ్చిబౌలి: గోదావరి నదీ జలాలతో మూసీ నది ఏడాదంతా పారేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
Thu, Aug 21 2025 04:53 AM -
ఆ మరణాలకు బాధ్యులెవరు...?
సాక్షి, హైదరాబాద్: ‘కేబుల్ వైర్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యులెవరో చెప్పండి? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు అన్యాయంగా దుర్మరణం చెందారు. అందుకు బాధ్యులు కేంద్రమా? రాష్ట్రమా?
Thu, Aug 21 2025 04:49 AM -
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నెట్వర్క్: గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Thu, Aug 21 2025 04:46 AM -
‘ఫీజు రీయింబర్స్మెంట్’కు కోత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Thu, Aug 21 2025 04:41 AM -
నాణ్యతే కొలమానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై త్వరలో స్పష్టత రానుంది. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పలు అంశాలతో నివేదిక రూపొందించింది.
Thu, Aug 21 2025 04:38 AM -
మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లకు సంబంధించిన మద్యం పాలసీని ప్రకటించింది. గత పాలసీతో పోలిస్తే దుకాణాల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడం మినహా పెద్దగా మార్పులేమీ లేవు.
Thu, Aug 21 2025 04:33 AM -
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది?
Thu, Aug 21 2025 04:30 AM -
మరింత ప్రాక్టీస్ కోసం...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ (డీఎల్) చివరి అంచె పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే డైమండ్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్...
Thu, Aug 21 2025 04:22 AM -
ఆనంద్ X కాస్పరోవ్ , గుకేశ్ X కార్ల్సన్
న్యూఢిల్లీ: ఇద్దరు చదరంగ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు.
Thu, Aug 21 2025 04:18 AM -
అనంత్ అదరహో...
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది.
Thu, Aug 21 2025 04:13 AM -
తపస్య ‘పసిడి పట్టు’
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో తపస్య (57 కేజీలు) భారత్కు మొదటి బంగారు పతకాన్ని అందించింది.
Thu, Aug 21 2025 04:08 AM -
స్టార్ జోడీలు తొలి రౌండ్లోనే అవుట్
న్యూయార్క్: సింగిల్స్లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు.
Thu, Aug 21 2025 04:05 AM -
ఆగిన ఇంటర్నెట్ సేవలు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు వేసిన కేబుల్ వైర్ల వల్ల హైదరాబాద్లో విద్యుత్ షాక్ తగిలి పలువురు ప్రాణాలు పో గొట్టుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
Thu, Aug 21 2025 02:56 AM -
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు.
Thu, Aug 21 2025 02:46 AM -
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు.
Thu, Aug 21 2025 02:35 AM -
అవే క్యూలు.. అవే కష్టాలు
సాక్షి, మహబూబాబాద్/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్లోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు క్యూలైన్లో నిలబడి నిరీక్షించారు.
Thu, Aug 21 2025 02:30 AM -
మొసళ్లతో పోరాడి గెలిచిన మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు.
Thu, Aug 21 2025 02:21 AM -
అఫ్గనిస్తాన్లో బస్సు దగ్ధం 17 మంది పిల్లలు సహా 73 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధం అయ్యింది.
Thu, Aug 21 2025 02:16 AM -
గోవా మంత్రి అలెక్సియో రాజీనామా
పనాజీ: గోవాలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి అలెక్సియో సికెరియా(Aleixo Sequeira) బుధవారం రాజీనామా చేశారు.
Thu, Aug 21 2025 02:05 AM -
భారత్లో లైంగిక హింసపై పాక్ మాట్లాడటం సిగ్గు చేటు
న్యూయార్క్: జమ్మూకశ్మీర్లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్.
Thu, Aug 21 2025 01:59 AM -
జార్ఖండ్లో 50,000 రేషన్ కార్డుల తొలగింపు
రాంచీ: జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్లో ఎక్కువ కాలంగా ఉపయోగించకుండా ఉన్న 50,000 మందికి పైగా రేషన్ కార్డుదారుల పేర్లను అధికారులు తొలగించారు.
Thu, Aug 21 2025 01:48 AM -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు.
Thu, Aug 21 2025 01:42 AM -
ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా?
న్యూఢిల్లీ: ‘‘దేశ పాలన వ్యవస్థలో అతి కీలకమైన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సామరస్యం ఉందా?
Thu, Aug 21 2025 01:22 AM -
నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: నేరం రుజువుకాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ పార్లమెంట్ సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేటదాడి చేశాయి.
Thu, Aug 21 2025 01:12 AM