-
ప్రారంభం ఆర్భాటం.. కాంటాలో జాప్యం!
సాక్షి, యాదాద్రి: అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా క్షేత్రస్థాయిలో మాత్రం కాంటాలు మొదలవ్వలేదు. పలు మండలాల్లో కేంద్రాలు తెరిచి వారం గడుస్తున్నా ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ..
Thu, Apr 16 2026 01:05 PM -
అండర్పాస్ నిర్మించాలని బీజేపీ రాస్తారోకో
చౌటుప్పల్ : నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ ప్రాంతంలో అండర్పాస్ లేకుండా పనులు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్ అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సందడి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల కాగా.. మోత్కూరు, చౌటుప్పల్లో విడుదల కావాల్సి ఉంది.
Thu, Apr 16 2026 01:05 PM -
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, Apr 16 2026 01:05 PM -
బిడ్డ కోసం.. ‘తల్లి’డిల్లే హృదయం
సాక్షి టాస్క్ఫోర్స్: బిడ్డ కోసం ఓ కన్నతల్లి కంటి నిండా ఒత్తులతో ఎదురుచూస్తోంది. కన్నపేగు కనిపించక గర్భశోకాన్ని అనుభవిస్తోంది. ఏ చిన్న అలికిడి వినిపించినా తీసుకొచ్చారా.. నా బాబూను అంటూ కన్నీళ్లతో దేవులాడుతోంది.
Thu, Apr 16 2026 01:05 PM -
వంక నాగమణి జీవితం ఆదర్శనీయం
● మాజీ మంత్రి అంబటి రాంబాబు
● తణుకులో నాగమణి సంస్మరణ సభ
Thu, Apr 16 2026 01:05 PM -
ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమి 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీల్లో చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి ‘అగ్నిసాక్షి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకుంది.
Thu, Apr 16 2026 01:05 PM -
దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
కై కలూరు: బంగారు దుకాణాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో కై కలూరు టౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణల్లో పలు కేసులు ఉన్నాయన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
వేడుకగా శ్రీపుష్ప యాగోత్సవం
ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు
Thu, Apr 16 2026 01:05 PM -
మట్టి తవ్వకాలపై రైతుల నిరసన
పెనుగొండ: నక్కల డ్రైయిన్లో ఆచంట వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన గళం విప్పారు. బుధవారం భారీ సంఖ్యలో రైతులు ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మెత్తాపుకోటలో పులి సంచారం
బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ వాసులుThu, Apr 16 2026 01:05 PM -
అంబేడ్కర్ అందరివాడు
భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి బీఆర్ అంబేడ్కర్ అందరివాడని, అన్నివర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషిచేశారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
ఇండస్ట్రియల్ పార్కులపై అవగాహన అవసరం
భీమవరం: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సదుపాయాల కల్పనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
చెన్నూర్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చే యూతనిస్తోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
టీఎన్జీవోస్ కేంద్ర అధ్యక్షుడు జగదీశ్వర్కు సన్మానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): టీఎన్జీవోస్ కేంద్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎ న్నికై న మారం జగదీశ్వర్తోపాటు ప్రధాన కా ర్యదర్శి ఎంఎస్ హుస్సేనీ ముజీని మంచిర్యా ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని టీఎన్జీవోస్ భవన్లో సన్మానించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
కాళ్లు కడిగి.. సన్మానించి..
మంచిర్యాలటౌన్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. నూతన వస్త్రాలు అందించి సన్మానించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
సమ్మెకు సంఘీభావం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు సంఘీభావం తెలిపా రు. ఆర్టిజన్స్ చేపట్టిన సమ్మె మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఈశ్వర్రావు, జేఏసీ నాయకులు మాట్లాడారు.
Thu, Apr 16 2026 01:05 PM -
రా రైస్కు నో..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇంకా ప్రతిష్టంభన తొలగడం లేదు. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ముందుకురాకపోవడంతో మిల్లుల ట్యాగింగ్ కావడంలేదు. జిల్లాలో వరికోతలు కొన్నిచోట్ల ప్రారంభం కాగా, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా రు.
Thu, Apr 16 2026 01:05 PM -
భానుడి భగ భగ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నాలుగు రోజులుగా జనాలు బ యటకు రావడానికి జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో అల్లాడిపోతున్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
స్మార్ట్ ఫోన్.. సైబర్ వెపన్..!
మంచిర్యాలక్రైం: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్ఫోన్.. ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆ యుధమైంది. అమాయకుల పాలిట సైడర్ ఉచ్చులా మారుతోంది.
Thu, Apr 16 2026 01:05 PM -
గుంతలు తవ్వారు.. పూడ్చడం మరిచారు
మందమర్రి మార్కెట్లోని పలు దుకాణాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్కు సంబంధించిన వాల్వ్ను కనుగొనేందుకు మార్కెట్ ఏరియాలోని పలుచోట్ల గుంతలు తవ్వారు.
Thu, Apr 16 2026 01:05 PM -
జొన్నల దొంగలు అరెస్టు
ముధోల్: మండలంలోని విఠోలిలో ఈనెల 9న రైతు లక్ష్మణ్కు చెందిన 50 జొన్నల బస్తాలు ఎత్తుకెళ్లిన నలుగురు దొంగలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్నాయక్, ఎస్సై బిట్లా పెర్సిస్ తెలి పారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
ఏపీకే ఫైళ్లను నమ్మొద్దు
ఆర్టీవో చలానా పేరుతో, శుభాకాంక్షల పేరుతో యాప్, వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను నమ్మవద్దు. ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున ఇలాంటి ఫైళ్లు పంపించడం జరగదు. ఎవరైనా మెసేజ్ చేసి ఫైళ్లు పంపించినా ఇన్స్టాల్ చేయకూడదు.
Thu, Apr 16 2026 01:05 PM
-
ఈ రెండేళ్లలో మీ సరదాలన్ని తీర్చుకోండి ఒకొక్కడికి ఎలా ఉంటుందో చూస్తారు..
ఈ రెండేళ్లలో మీ సరదాలన్ని తీర్చుకోండి ఒకొక్కడికి ఎలా ఉంటుందో చూస్తారు..
Thu, Apr 16 2026 01:07 PM -
ప్రారంభం ఆర్భాటం.. కాంటాలో జాప్యం!
సాక్షి, యాదాద్రి: అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా క్షేత్రస్థాయిలో మాత్రం కాంటాలు మొదలవ్వలేదు. పలు మండలాల్లో కేంద్రాలు తెరిచి వారం గడుస్తున్నా ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ..
Thu, Apr 16 2026 01:05 PM -
అండర్పాస్ నిర్మించాలని బీజేపీ రాస్తారోకో
చౌటుప్పల్ : నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ ప్రాంతంలో అండర్పాస్ లేకుండా పనులు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్ అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సందడి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల కాగా.. మోత్కూరు, చౌటుప్పల్లో విడుదల కావాల్సి ఉంది.
Thu, Apr 16 2026 01:05 PM -
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, Apr 16 2026 01:05 PM -
బిడ్డ కోసం.. ‘తల్లి’డిల్లే హృదయం
సాక్షి టాస్క్ఫోర్స్: బిడ్డ కోసం ఓ కన్నతల్లి కంటి నిండా ఒత్తులతో ఎదురుచూస్తోంది. కన్నపేగు కనిపించక గర్భశోకాన్ని అనుభవిస్తోంది. ఏ చిన్న అలికిడి వినిపించినా తీసుకొచ్చారా.. నా బాబూను అంటూ కన్నీళ్లతో దేవులాడుతోంది.
Thu, Apr 16 2026 01:05 PM -
వంక నాగమణి జీవితం ఆదర్శనీయం
● మాజీ మంత్రి అంబటి రాంబాబు
● తణుకులో నాగమణి సంస్మరణ సభ
Thu, Apr 16 2026 01:05 PM -
ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమి 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీల్లో చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి ‘అగ్నిసాక్షి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకుంది.
Thu, Apr 16 2026 01:05 PM -
దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
కై కలూరు: బంగారు దుకాణాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో కై కలూరు టౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణల్లో పలు కేసులు ఉన్నాయన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
వేడుకగా శ్రీపుష్ప యాగోత్సవం
ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు
Thu, Apr 16 2026 01:05 PM -
మట్టి తవ్వకాలపై రైతుల నిరసన
పెనుగొండ: నక్కల డ్రైయిన్లో ఆచంట వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన గళం విప్పారు. బుధవారం భారీ సంఖ్యలో రైతులు ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మెత్తాపుకోటలో పులి సంచారం
బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ వాసులుThu, Apr 16 2026 01:05 PM -
అంబేడ్కర్ అందరివాడు
భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి బీఆర్ అంబేడ్కర్ అందరివాడని, అన్నివర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషిచేశారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
ఇండస్ట్రియల్ పార్కులపై అవగాహన అవసరం
భీమవరం: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సదుపాయాల కల్పనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
చెన్నూర్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చే యూతనిస్తోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
టీఎన్జీవోస్ కేంద్ర అధ్యక్షుడు జగదీశ్వర్కు సన్మానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): టీఎన్జీవోస్ కేంద్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎ న్నికై న మారం జగదీశ్వర్తోపాటు ప్రధాన కా ర్యదర్శి ఎంఎస్ హుస్సేనీ ముజీని మంచిర్యా ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని టీఎన్జీవోస్ భవన్లో సన్మానించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
కాళ్లు కడిగి.. సన్మానించి..
మంచిర్యాలటౌన్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. నూతన వస్త్రాలు అందించి సన్మానించారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
సమ్మెకు సంఘీభావం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు సంఘీభావం తెలిపా రు. ఆర్టిజన్స్ చేపట్టిన సమ్మె మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఈశ్వర్రావు, జేఏసీ నాయకులు మాట్లాడారు.
Thu, Apr 16 2026 01:05 PM -
రా రైస్కు నో..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇంకా ప్రతిష్టంభన తొలగడం లేదు. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ముందుకురాకపోవడంతో మిల్లుల ట్యాగింగ్ కావడంలేదు. జిల్లాలో వరికోతలు కొన్నిచోట్ల ప్రారంభం కాగా, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా రు.
Thu, Apr 16 2026 01:05 PM -
భానుడి భగ భగ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నాలుగు రోజులుగా జనాలు బ యటకు రావడానికి జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో అల్లాడిపోతున్నారు.
Thu, Apr 16 2026 01:05 PM -
స్మార్ట్ ఫోన్.. సైబర్ వెపన్..!
మంచిర్యాలక్రైం: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్ఫోన్.. ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆ యుధమైంది. అమాయకుల పాలిట సైడర్ ఉచ్చులా మారుతోంది.
Thu, Apr 16 2026 01:05 PM -
గుంతలు తవ్వారు.. పూడ్చడం మరిచారు
మందమర్రి మార్కెట్లోని పలు దుకాణాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్కు సంబంధించిన వాల్వ్ను కనుగొనేందుకు మార్కెట్ ఏరియాలోని పలుచోట్ల గుంతలు తవ్వారు.
Thu, Apr 16 2026 01:05 PM -
జొన్నల దొంగలు అరెస్టు
ముధోల్: మండలంలోని విఠోలిలో ఈనెల 9న రైతు లక్ష్మణ్కు చెందిన 50 జొన్నల బస్తాలు ఎత్తుకెళ్లిన నలుగురు దొంగలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్నాయక్, ఎస్సై బిట్లా పెర్సిస్ తెలి పారు.
Thu, Apr 16 2026 01:05 PM -
" />
ఏపీకే ఫైళ్లను నమ్మొద్దు
ఆర్టీవో చలానా పేరుతో, శుభాకాంక్షల పేరుతో యాప్, వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను నమ్మవద్దు. ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున ఇలాంటి ఫైళ్లు పంపించడం జరగదు. ఎవరైనా మెసేజ్ చేసి ఫైళ్లు పంపించినా ఇన్స్టాల్ చేయకూడదు.
Thu, Apr 16 2026 01:05 PM
