-
మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం
భువనేశ్వర్: భారత ప్రభుత్వం ఆవిష్కరించిన లక్షపతి దీదీ యోజన మహిళల ఉనికిని కొత్త ఒరవడి దిద్దిందని, ప్రధానంగా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాల్ని ప్రేరేపించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ పథకం కింద మహిళలు ఏటా రూ.
-
ట్రాఫిక్ హోంగార్డ్పై ఆటో డ్రైవర్ దాడి
రాయగడ: ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆటో డ్రైవర్పై సదరు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గురువారం ఫిర్యాదు చేశారు.
Fri, May 30 2025 01:20 AM -
కోణార్క్ సూర్య దేవాలయం జలమయం
భువనేశ్వర్: అల్పపీడనం కారణంగా నిరంతరం వర్షం కురుస్తోంది. తెరిపి లేని వర్షాలతో కోణార్క్ సూర్య దేవాలయం జలమయమైంది. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్
Fri, May 30 2025 01:20 AM -
ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి పెంపు
భువనేశ్వర్:
Fri, May 30 2025 01:20 AM -
విజిలెన్స్ వలలో అకౌంటెంట్
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో చిన్ననీటి పారుదల శాఖ డివిజన్ కార్యాలయంలో గురువారం ఉదయం బరంపురం విజిలెన్సు అధికారులు జరిపిన దాడులలో అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైస్వాల్, కోశాధికారి నరేష్ పట్నాయిక్ దొరికిపోయారు.
Fri, May 30 2025 01:20 AM -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
● ఇద్దరికి గాయాలు
రాయగడ:
Fri, May 30 2025 01:20 AM -
టోల్గేటు వద్ద ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేటు లో పోలీసులతో కలిసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. వారంతా కలిసి గురువా రం నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
Fri, May 30 2025 01:20 AM -
జిల్లా కేంద్రాస్పత్రిలో బాలింత మృతి
జయపురం: జయపురం ఫూల్బెడ ప్రాంతంలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రిలో ఒక బాలింత గురువారం సాయంత్రం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సదర్ పోలీసు అధికారులు వచ్చి ఆందోళన కారులను శాంత పరచారు.
Fri, May 30 2025 01:20 AM -
భారీగా గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
Fri, May 30 2025 01:20 AM -
చెట్టును ఢీకొని ఒకరి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి ప్రధాన రహదారిలోని నందాగూడ సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడు బైక్పై అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టాడు. కలిమెల సమితి గినిపల్లి గ్రామానికి చెందిన ఇర్మా మాడ్కమి (23) బుధవారం తన బంధువు కుమార్ గూడ గ్రామానికి వెళ్లాడు.
Fri, May 30 2025 01:20 AM -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైద్య రంగం తిరోగమనంలో వెళుతోంది. మందుల కొరత, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యమయ్యాయి. ఇక పేదలకు అపర సంజీవనిగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం
ఊటుకూరు పీహెచ్సీ ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తోంది. విలేజ్ హెల్త్ క్లీనిక్లో వైద్యులు సేవలందిస్తున్నారు. ఇందులో మరుగుదొడ్డి, వాష్రూమ్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల లేమి ఉంది. దీంతో పాటూ వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Fri, May 30 2025 01:20 AM -
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు..
Fri, May 30 2025 01:20 AM -
జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు.
Fri, May 30 2025 01:20 AM -
ఖాద్రీశుడి సేవలో తెలంగాణ జడ్జి
కదిరి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపాలిటెన్ సిటీ సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, ఆమె భర్త కిశోర్ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Fri, May 30 2025 01:20 AM -
కాంగ్రెస్ మునిగే నావ నేనెందుకు చేరతా
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ మునిగి పోయే పడవ. ఆ పార్టీలో నేనెందుకు చేరతా?. చేరితే ఏంటి లాభం? నేను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం.
Fri, May 30 2025 01:19 AM -
కూటమి పాలనలో తప్పని తిప్పలు
ప‘రేషన్’
Fri, May 30 2025 01:19 AM -
ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సినీనటి శ్రియ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Fri, May 30 2025 01:19 AM -
హస్తకళ బొమ్మలు లేపాక్షిలో విక్రయం
● చర్యలు చేపడుతామన్న కలెక్టర్ ● మాధవమాల కొయ్యబొమ్మల తయారీ యూనిట్ పరిశీలనFri, May 30 2025 01:19 AM -
" />
మళ్లీ రేషన్ కష్టాలు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరిగేది. సాఫీగా సాగుతున్న ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కడుపు కొట్టడమే కాకుండా కార్డుదారులు రేషన్ సరుకుల కోసం అవస్థలు పడేలా చేసింది.
– ిపీ.సుబ్రమణ్యం, వెంకటగిరి,
Fri, May 30 2025 01:19 AM -
జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం
వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను ఏర్పాటు చేశారు.
Fri, May 30 2025 01:19 AM -
జూన్ 4న వెన్నుపోటు దినం
తిరుపతి మంగళం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికి వచ్చిన అబద్దపు హామీలు గుప్పించి మోసపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
Fri, May 30 2025 01:19 AM -
నేడు
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.– 8లో
Fri, May 30 2025 01:19 AM -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్నFri, May 30 2025 01:18 AM -
వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి
గరికపాడు(జగ్గయ్యపేట): తమను వ్యవసాయశాఖలో విలీనం చేయాలంటూ జగ్గయ్యపేట మండలంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ)లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఢిల్లీరావును కోరారు. ఢిల్లీరావు గురువారం గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు.
Fri, May 30 2025 01:18 AM -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్నFri, May 30 2025 01:17 AM
-
మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం
భువనేశ్వర్: భారత ప్రభుత్వం ఆవిష్కరించిన లక్షపతి దీదీ యోజన మహిళల ఉనికిని కొత్త ఒరవడి దిద్దిందని, ప్రధానంగా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాల్ని ప్రేరేపించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ పథకం కింద మహిళలు ఏటా రూ.
Fri, May 30 2025 01:20 AM -
ట్రాఫిక్ హోంగార్డ్పై ఆటో డ్రైవర్ దాడి
రాయగడ: ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆటో డ్రైవర్పై సదరు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గురువారం ఫిర్యాదు చేశారు.
Fri, May 30 2025 01:20 AM -
కోణార్క్ సూర్య దేవాలయం జలమయం
భువనేశ్వర్: అల్పపీడనం కారణంగా నిరంతరం వర్షం కురుస్తోంది. తెరిపి లేని వర్షాలతో కోణార్క్ సూర్య దేవాలయం జలమయమైంది. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్
Fri, May 30 2025 01:20 AM -
ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి పెంపు
భువనేశ్వర్:
Fri, May 30 2025 01:20 AM -
విజిలెన్స్ వలలో అకౌంటెంట్
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో చిన్ననీటి పారుదల శాఖ డివిజన్ కార్యాలయంలో గురువారం ఉదయం బరంపురం విజిలెన్సు అధికారులు జరిపిన దాడులలో అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైస్వాల్, కోశాధికారి నరేష్ పట్నాయిక్ దొరికిపోయారు.
Fri, May 30 2025 01:20 AM -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
● ఇద్దరికి గాయాలు
రాయగడ:
Fri, May 30 2025 01:20 AM -
టోల్గేటు వద్ద ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేటు లో పోలీసులతో కలిసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. వారంతా కలిసి గురువా రం నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
Fri, May 30 2025 01:20 AM -
జిల్లా కేంద్రాస్పత్రిలో బాలింత మృతి
జయపురం: జయపురం ఫూల్బెడ ప్రాంతంలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రిలో ఒక బాలింత గురువారం సాయంత్రం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సదర్ పోలీసు అధికారులు వచ్చి ఆందోళన కారులను శాంత పరచారు.
Fri, May 30 2025 01:20 AM -
భారీగా గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
Fri, May 30 2025 01:20 AM -
చెట్టును ఢీకొని ఒకరి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి ప్రధాన రహదారిలోని నందాగూడ సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడు బైక్పై అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టాడు. కలిమెల సమితి గినిపల్లి గ్రామానికి చెందిన ఇర్మా మాడ్కమి (23) బుధవారం తన బంధువు కుమార్ గూడ గ్రామానికి వెళ్లాడు.
Fri, May 30 2025 01:20 AM -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైద్య రంగం తిరోగమనంలో వెళుతోంది. మందుల కొరత, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యమయ్యాయి. ఇక పేదలకు అపర సంజీవనిగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం
ఊటుకూరు పీహెచ్సీ ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తోంది. విలేజ్ హెల్త్ క్లీనిక్లో వైద్యులు సేవలందిస్తున్నారు. ఇందులో మరుగుదొడ్డి, వాష్రూమ్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల లేమి ఉంది. దీంతో పాటూ వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Fri, May 30 2025 01:20 AM -
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు..
Fri, May 30 2025 01:20 AM -
జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు.
Fri, May 30 2025 01:20 AM -
ఖాద్రీశుడి సేవలో తెలంగాణ జడ్జి
కదిరి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపాలిటెన్ సిటీ సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, ఆమె భర్త కిశోర్ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Fri, May 30 2025 01:20 AM -
కాంగ్రెస్ మునిగే నావ నేనెందుకు చేరతా
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ మునిగి పోయే పడవ. ఆ పార్టీలో నేనెందుకు చేరతా?. చేరితే ఏంటి లాభం? నేను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం.
Fri, May 30 2025 01:19 AM -
కూటమి పాలనలో తప్పని తిప్పలు
ప‘రేషన్’
Fri, May 30 2025 01:19 AM -
ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సినీనటి శ్రియ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Fri, May 30 2025 01:19 AM -
హస్తకళ బొమ్మలు లేపాక్షిలో విక్రయం
● చర్యలు చేపడుతామన్న కలెక్టర్ ● మాధవమాల కొయ్యబొమ్మల తయారీ యూనిట్ పరిశీలనFri, May 30 2025 01:19 AM -
" />
మళ్లీ రేషన్ కష్టాలు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరిగేది. సాఫీగా సాగుతున్న ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కడుపు కొట్టడమే కాకుండా కార్డుదారులు రేషన్ సరుకుల కోసం అవస్థలు పడేలా చేసింది.
– ిపీ.సుబ్రమణ్యం, వెంకటగిరి,
Fri, May 30 2025 01:19 AM -
జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం
వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను ఏర్పాటు చేశారు.
Fri, May 30 2025 01:19 AM -
జూన్ 4న వెన్నుపోటు దినం
తిరుపతి మంగళం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికి వచ్చిన అబద్దపు హామీలు గుప్పించి మోసపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
Fri, May 30 2025 01:19 AM -
నేడు
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.– 8లో
Fri, May 30 2025 01:19 AM -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్నFri, May 30 2025 01:18 AM -
వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి
గరికపాడు(జగ్గయ్యపేట): తమను వ్యవసాయశాఖలో విలీనం చేయాలంటూ జగ్గయ్యపేట మండలంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ)లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఢిల్లీరావును కోరారు. ఢిల్లీరావు గురువారం గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు.
Fri, May 30 2025 01:18 AM -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్నFri, May 30 2025 01:17 AM