-
రాష్ట్ర శకటం ప్రదర్శన
భువనేశ్వర్: న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్పై ప్రదర్శితమైన పలు ఆకర్షణీయమైన శకట ప్రదర్శనల్లో రాష్ట్ర శకటం చోటు చేసుకుంది.
-
బాల్య వివాహాలతో అనర్థాలు
రాయగడ: బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని వక్తలు అన్నారు. ఈ మేరకు అవగాహన కల్పిస్తూ జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డైలీ మార్కెట్ వరకు కొనసాగింది.
Tue, Jan 27 2026 07:40 AM -
ఆర్ఆర్ఆర్ కేంద్రం ప్రారంభం
రాయగడ:
Tue, Jan 27 2026 07:40 AM -
" />
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
జయపురం: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు యువ కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు.
Tue, Jan 27 2026 07:40 AM -
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ఆలకూరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల నృత్య రూపకం
మార్మోగిన దేశభక్తి..
మురిసిన త్రివర్ణం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
Tue, Jan 27 2026 07:40 AM -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
ఒంగోలు సిటీ: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆలోచనా విధానాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర దిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
Tue, Jan 27 2026 07:40 AM -
పార్టీ కోసం శ్రమించే వారికి ప్రాధాన్యం
యర్రగొండపాలెం: పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామస్థాయి కార్యకర్తలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Tue, Jan 27 2026 07:40 AM -
స్వాట్ టీం సాహస ప్రదర్శన..
జిల్లా పోలీస్ స్వాట్ టీం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల ప్రాణాలను కాపాడడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసిన సాహస ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
Tue, Jan 27 2026 07:40 AM -
త్రివర్ణ పతాకం రెపరెపలు
నిజామాబాద్ లీగల్: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ కోర్టులో జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.
Tue, Jan 27 2026 07:39 AM -
భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం శివపార్వతుల విగ్రహాలను ఆలయ కోనేరు వరకు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆలయ మహామండపంలో స్వామివారికి పుష్పయాగం సప్తవర్ణాల సేవ నిర్వహించారు.
Tue, Jan 27 2026 07:39 AM -
అలరించిన నృత్య ప్రదర్శనలు
సుభాష్నగర్: రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతుల ను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావా న్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు.
Tue, Jan 27 2026 07:39 AM -
కాంగ్రెస్లో వీఆర్దేశాయ్ చేరిక
బోధన్: బోధన్ పట్టణ కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు, సీనియర్ న్యా యవాది, ఏంఎంసీ మాజీ చైర్మన్ వీఆర్ దేశాయ్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు.
Tue, Jan 27 2026 07:39 AM -
క్రైం కార్నర్
అదృశ్యమైన వ్యక్తి మృతి
● అడవిలో మృతదేహం లభ్యం
Tue, Jan 27 2026 07:39 AM -
బీబీపేటలో ఒకరి అదృశ్యం
బీబీపేట: మండల కేంద్రా నికి చెందిన కొబ్బరిశెట్టి బా గాగౌడ్ ఆదివారం నుంచి కనిపించడం లేదని ఎస్సై విజయ్ తెలిపారు. బాగా గౌడ్ ఈ నెల 25న ఉద యం 8 గంటలకు స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద కల్లు అమ్మడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
Tue, Jan 27 2026 07:39 AM -
ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు.
Tue, Jan 27 2026 07:37 AM -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
Tue, Jan 27 2026 07:37 AM -
శతాధిక వృద్ధురాలి మృతి
ధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రూపు సత్తమ్మ అత్తగారైన రూపు గుండమ్మ (107) ఆదివారం మృతిచెందారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారందరికీ మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. సోమవారం అంత్యక్రియలు చేయగా గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.
Tue, Jan 27 2026 07:37 AM -
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
వేములవాడరూరల్: ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా విద్యుత్ లూజ్ వైర్లు వేలాడుతున్నా సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ
మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగి త్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలి చారు.
Tue, Jan 27 2026 07:37 AM -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
పార్టీ ఆఫీస్లలో మువ్వన్నెల రెపరెపలు
బీజేపీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు
డీసీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Tue, Jan 27 2026 07:37 AM -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
Tue, Jan 27 2026 07:37 AM -
‘కందేపి’ సృజన
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ రచనలు చేయడమే కాదు కళాత్మక సందేశాలు ఇచ్చే చిత్రాలు వేస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మందుగోలీల డబ్బాల మూతలతో జాతీయ జెండాను, దేశ అభివృద్ధి చెందుతున్న రంగాలను వర్ణిస్తూ చిత్రాలను సృష్టించారు.
Tue, Jan 27 2026 07:37 AM -
దివ్యాంగులకు స్కూటీలు
సిరిసిల్ల అర్బన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు.
Tue, Jan 27 2026 07:37 AM
-
రాష్ట్ర శకటం ప్రదర్శన
భువనేశ్వర్: న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్పై ప్రదర్శితమైన పలు ఆకర్షణీయమైన శకట ప్రదర్శనల్లో రాష్ట్ర శకటం చోటు చేసుకుంది.
Tue, Jan 27 2026 07:40 AM -
బాల్య వివాహాలతో అనర్థాలు
రాయగడ: బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని వక్తలు అన్నారు. ఈ మేరకు అవగాహన కల్పిస్తూ జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డైలీ మార్కెట్ వరకు కొనసాగింది.
Tue, Jan 27 2026 07:40 AM -
ఆర్ఆర్ఆర్ కేంద్రం ప్రారంభం
రాయగడ:
Tue, Jan 27 2026 07:40 AM -
" />
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
జయపురం: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు యువ కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు.
Tue, Jan 27 2026 07:40 AM -
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ఆలకూరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల నృత్య రూపకం
మార్మోగిన దేశభక్తి..
మురిసిన త్రివర్ణం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
Tue, Jan 27 2026 07:40 AM -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
ఒంగోలు సిటీ: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆలోచనా విధానాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర దిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
Tue, Jan 27 2026 07:40 AM -
పార్టీ కోసం శ్రమించే వారికి ప్రాధాన్యం
యర్రగొండపాలెం: పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామస్థాయి కార్యకర్తలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Tue, Jan 27 2026 07:40 AM -
స్వాట్ టీం సాహస ప్రదర్శన..
జిల్లా పోలీస్ స్వాట్ టీం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల ప్రాణాలను కాపాడడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసిన సాహస ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
Tue, Jan 27 2026 07:40 AM -
త్రివర్ణ పతాకం రెపరెపలు
నిజామాబాద్ లీగల్: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ కోర్టులో జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.
Tue, Jan 27 2026 07:39 AM -
భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం శివపార్వతుల విగ్రహాలను ఆలయ కోనేరు వరకు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆలయ మహామండపంలో స్వామివారికి పుష్పయాగం సప్తవర్ణాల సేవ నిర్వహించారు.
Tue, Jan 27 2026 07:39 AM -
అలరించిన నృత్య ప్రదర్శనలు
సుభాష్నగర్: రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతుల ను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావా న్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు.
Tue, Jan 27 2026 07:39 AM -
కాంగ్రెస్లో వీఆర్దేశాయ్ చేరిక
బోధన్: బోధన్ పట్టణ కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు, సీనియర్ న్యా యవాది, ఏంఎంసీ మాజీ చైర్మన్ వీఆర్ దేశాయ్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు.
Tue, Jan 27 2026 07:39 AM -
క్రైం కార్నర్
అదృశ్యమైన వ్యక్తి మృతి
● అడవిలో మృతదేహం లభ్యం
Tue, Jan 27 2026 07:39 AM -
బీబీపేటలో ఒకరి అదృశ్యం
బీబీపేట: మండల కేంద్రా నికి చెందిన కొబ్బరిశెట్టి బా గాగౌడ్ ఆదివారం నుంచి కనిపించడం లేదని ఎస్సై విజయ్ తెలిపారు. బాగా గౌడ్ ఈ నెల 25న ఉద యం 8 గంటలకు స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద కల్లు అమ్మడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
Tue, Jan 27 2026 07:39 AM -
ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు.
Tue, Jan 27 2026 07:37 AM -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
Tue, Jan 27 2026 07:37 AM -
శతాధిక వృద్ధురాలి మృతి
ధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రూపు సత్తమ్మ అత్తగారైన రూపు గుండమ్మ (107) ఆదివారం మృతిచెందారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారందరికీ మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. సోమవారం అంత్యక్రియలు చేయగా గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.
Tue, Jan 27 2026 07:37 AM -
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
వేములవాడరూరల్: ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా విద్యుత్ లూజ్ వైర్లు వేలాడుతున్నా సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ
మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగి త్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలి చారు.
Tue, Jan 27 2026 07:37 AM -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jan 27 2026 07:37 AM -
పార్టీ ఆఫీస్లలో మువ్వన్నెల రెపరెపలు
బీజేపీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు
డీసీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Tue, Jan 27 2026 07:37 AM -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
Tue, Jan 27 2026 07:37 AM -
‘కందేపి’ సృజన
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ రచనలు చేయడమే కాదు కళాత్మక సందేశాలు ఇచ్చే చిత్రాలు వేస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మందుగోలీల డబ్బాల మూతలతో జాతీయ జెండాను, దేశ అభివృద్ధి చెందుతున్న రంగాలను వర్ణిస్తూ చిత్రాలను సృష్టించారు.
Tue, Jan 27 2026 07:37 AM -
దివ్యాంగులకు స్కూటీలు
సిరిసిల్ల అర్బన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు.
Tue, Jan 27 2026 07:37 AM
