-
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
-
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
Fri, May 22 2026 12:50 AM -
పిడుగుపాటుకు ఒకరు బలి
వేపాడ: మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన జొన్నపల్లి సన్నిబాబు(63) పిడుగుపాటుకు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, May 22 2026 12:48 AM -
" />
మాట నిలబెట్టుకోలేదు
కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పడంతో పాటు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఇంతవరకూ ఏ హామీ నెరవేర్చలేదు. కూటమివి అన్నీ బూటకపు హామీలుగా మారాయి. నిరుద్యోగులు అంతా నిరాశతో ఉన్నారు. – ఖండాపు కోటేశ్వరరావు,
Fri, May 22 2026 12:48 AM -
దొరికిన బంగారం దొంగలు
● 304.77 గ్రాముల బంగారు
ఆభరణాలను స్వాధీనం చేసుకున్న
పోలీసులు
Fri, May 22 2026 12:48 AM -
● వడదెబ్బతో యువకుడి మృతి
చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో గల గాంధీ బొమ్మ సెంటర్లో లక్కిడాపు రఘు(30) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, May 22 2026 12:48 AM -
" />
ఉన్న ఉద్యోగాలకు ఎసరు..
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య కాలంలో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోవైపు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 15,400 మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది.
Fri, May 22 2026 12:48 AM -
దారి పొడవునా.. విధ్వంసపు జాడలు
● వంశధారలో ఇసుక దొంగలు
● అనుమతులు ఉండవు.. నిబంధనలు కానరావు
● నేతల కనుసన్నల్లోనే దందా
హిరమండలం:
Fri, May 22 2026 12:48 AM -
టీ..కా తాత్పర్యాలు
కాసింత తేయాకు డికాక్షన్.. కాసిన్ని పాలు... కాస్త చక్కెర.. చాలు.. నీరసంగా ఉన్న ఒంటికి సత్తువ వచ్చేస్తుంది. మత్తుగా ఉన్న మెదడుకు ఉత్తేజం కలుగుతుంది. డీలా పడిపోతున్న మనిషికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.
Fri, May 22 2026 12:48 AM -
పిల్లలూ.. 3.5 లీటర్ల నీరు తాగాల్సిందే
సిక్కోలుపై సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు వేడి దాడి చేస్తున్నాడు. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ఉక్కపోత తప్పదని నిపుణులు చెబుతున్నారు.
Fri, May 22 2026 12:48 AM -
" />
8 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఇలాంటి వాతావరణ పరిస్థితులు 8 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత నమోదై గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
Fri, May 22 2026 12:48 AM -
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది
పరిగి: గిట్టుబాటు ధరలు లేక రైతులు సర్వనాశనమవుతున్నా.. ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు.
Fri, May 22 2026 12:48 AM -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి
● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం
Fri, May 22 2026 12:48 AM -
" />
ఆస్పత్రుల్లో అల్లకల్లోలం..
మూడు రోజుల క్రితం ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో హైకోర్టు న్యాయవాది అంజన్రెడ్డిపై బీజేపీ నేతలు హరీశ్బాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారు. మంత్రి సత్యకుమార్ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అక్కసుతో దుర్మార్గంగా ప్రవర్తించారు.
Fri, May 22 2026 12:48 AM -
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి కాసులవేటలో పడింది. ప్రభుత్వాదాయాన్ని పెంచాల్సిన బాధ్యతను పక్కనబెట్టి సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Fri, May 22 2026 12:48 AM -
పొగాకు వేలం కేంద్రాల వద్ద 25న నిరసనలు
ఒంగోలు టౌన్: మార్కెట్లో పొగాకు కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారని, కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈ నెల 25వ తేదీ పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు తెలిపారు.
Fri, May 22 2026 12:48 AM -
ఎరువుల దుకాణాల తనిఖీ
త్రిపురాంతకం: మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుమందుల నిల్వలపై కేసులు నమోదు చేశారు.
Fri, May 22 2026 12:48 AM -
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
Fri, May 22 2026 12:48 AM -
మానవత్వానికి నిదర్శనం
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026సమాజ సేవ.. ● రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్:
Fri, May 22 2026 12:48 AM -
భూదాతలకు పరిహారం పెంచాలి
జయపురం: మల్కనగిరి–జయపురం రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి సముచితమైన పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం సమితి పంపుణీ గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు, ప్రజలు గురువారం సమావేశమయ్యారు. తమ భూములకు ప్రభుత్వ ప్రకటించిన ధర చాలా తక్కవగా ఉందని..
Fri, May 22 2026 12:48 AM -
చంద్రపూర్లో మహిళల ర్యాలీ
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లొ నారీశక్తి వందన్ చట్టానికి మద్దతుగా గురువారం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు కొరాడ రజిత నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Fri, May 22 2026 12:48 AM -
వాహనం ఢీకొని చిరుత పులికి గాయాలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి ఎంవీ 11 గ్రామం వద్ద వంతెన సమీపంలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులికి గాయాలయ్యాయి.
Fri, May 22 2026 12:48 AM -
ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిక్షణ శిబిరంలో కేడెట్లకు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Fri, May 22 2026 12:48 AM -
పీహెచ్సీకి డాక్టర్ను నియమించాలని ఆందోళన
పర్లాకిమిడి: గుసాని సమితి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత కొన్నేళ్లుగా డాక్టర్లు లేక మూతబడడంతో ప్రజలు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్కు వినతిని అందజేశారు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో రోగి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినా చికిత్స లభించలేదు.
Fri, May 22 2026 12:48 AM -
కాంగ్రెస్ దివిటీల ర్యాలీ
జయపురం: మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో 2023లోనే ఆమోదం పొందినా అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఒడిశా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి ఆరోపించారు.
Fri, May 22 2026 12:48 AM
-
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Fri, May 22 2026 12:54 AM -
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
Fri, May 22 2026 12:50 AM -
పిడుగుపాటుకు ఒకరు బలి
వేపాడ: మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన జొన్నపల్లి సన్నిబాబు(63) పిడుగుపాటుకు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, May 22 2026 12:48 AM -
" />
మాట నిలబెట్టుకోలేదు
కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పడంతో పాటు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఇంతవరకూ ఏ హామీ నెరవేర్చలేదు. కూటమివి అన్నీ బూటకపు హామీలుగా మారాయి. నిరుద్యోగులు అంతా నిరాశతో ఉన్నారు. – ఖండాపు కోటేశ్వరరావు,
Fri, May 22 2026 12:48 AM -
దొరికిన బంగారం దొంగలు
● 304.77 గ్రాముల బంగారు
ఆభరణాలను స్వాధీనం చేసుకున్న
పోలీసులు
Fri, May 22 2026 12:48 AM -
● వడదెబ్బతో యువకుడి మృతి
చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో గల గాంధీ బొమ్మ సెంటర్లో లక్కిడాపు రఘు(30) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, May 22 2026 12:48 AM -
" />
ఉన్న ఉద్యోగాలకు ఎసరు..
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య కాలంలో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోవైపు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 15,400 మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది.
Fri, May 22 2026 12:48 AM -
దారి పొడవునా.. విధ్వంసపు జాడలు
● వంశధారలో ఇసుక దొంగలు
● అనుమతులు ఉండవు.. నిబంధనలు కానరావు
● నేతల కనుసన్నల్లోనే దందా
హిరమండలం:
Fri, May 22 2026 12:48 AM -
టీ..కా తాత్పర్యాలు
కాసింత తేయాకు డికాక్షన్.. కాసిన్ని పాలు... కాస్త చక్కెర.. చాలు.. నీరసంగా ఉన్న ఒంటికి సత్తువ వచ్చేస్తుంది. మత్తుగా ఉన్న మెదడుకు ఉత్తేజం కలుగుతుంది. డీలా పడిపోతున్న మనిషికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.
Fri, May 22 2026 12:48 AM -
పిల్లలూ.. 3.5 లీటర్ల నీరు తాగాల్సిందే
సిక్కోలుపై సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు వేడి దాడి చేస్తున్నాడు. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ఉక్కపోత తప్పదని నిపుణులు చెబుతున్నారు.
Fri, May 22 2026 12:48 AM -
" />
8 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఇలాంటి వాతావరణ పరిస్థితులు 8 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత నమోదై గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
Fri, May 22 2026 12:48 AM -
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది
పరిగి: గిట్టుబాటు ధరలు లేక రైతులు సర్వనాశనమవుతున్నా.. ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు.
Fri, May 22 2026 12:48 AM -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి
● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం
Fri, May 22 2026 12:48 AM -
" />
ఆస్పత్రుల్లో అల్లకల్లోలం..
మూడు రోజుల క్రితం ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో హైకోర్టు న్యాయవాది అంజన్రెడ్డిపై బీజేపీ నేతలు హరీశ్బాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారు. మంత్రి సత్యకుమార్ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అక్కసుతో దుర్మార్గంగా ప్రవర్తించారు.
Fri, May 22 2026 12:48 AM -
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి కాసులవేటలో పడింది. ప్రభుత్వాదాయాన్ని పెంచాల్సిన బాధ్యతను పక్కనబెట్టి సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Fri, May 22 2026 12:48 AM -
పొగాకు వేలం కేంద్రాల వద్ద 25న నిరసనలు
ఒంగోలు టౌన్: మార్కెట్లో పొగాకు కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారని, కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈ నెల 25వ తేదీ పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు తెలిపారు.
Fri, May 22 2026 12:48 AM -
ఎరువుల దుకాణాల తనిఖీ
త్రిపురాంతకం: మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుమందుల నిల్వలపై కేసులు నమోదు చేశారు.
Fri, May 22 2026 12:48 AM -
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాలను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
Fri, May 22 2026 12:48 AM -
మానవత్వానికి నిదర్శనం
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026సమాజ సేవ.. ● రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్:
Fri, May 22 2026 12:48 AM -
భూదాతలకు పరిహారం పెంచాలి
జయపురం: మల్కనగిరి–జయపురం రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి సముచితమైన పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం సమితి పంపుణీ గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు, ప్రజలు గురువారం సమావేశమయ్యారు. తమ భూములకు ప్రభుత్వ ప్రకటించిన ధర చాలా తక్కవగా ఉందని..
Fri, May 22 2026 12:48 AM -
చంద్రపూర్లో మహిళల ర్యాలీ
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లొ నారీశక్తి వందన్ చట్టానికి మద్దతుగా గురువారం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు కొరాడ రజిత నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Fri, May 22 2026 12:48 AM -
వాహనం ఢీకొని చిరుత పులికి గాయాలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి ఎంవీ 11 గ్రామం వద్ద వంతెన సమీపంలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులికి గాయాలయ్యాయి.
Fri, May 22 2026 12:48 AM -
ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిక్షణ శిబిరంలో కేడెట్లకు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Fri, May 22 2026 12:48 AM -
పీహెచ్సీకి డాక్టర్ను నియమించాలని ఆందోళన
పర్లాకిమిడి: గుసాని సమితి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత కొన్నేళ్లుగా డాక్టర్లు లేక మూతబడడంతో ప్రజలు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్కు వినతిని అందజేశారు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో రోగి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినా చికిత్స లభించలేదు.
Fri, May 22 2026 12:48 AM -
కాంగ్రెస్ దివిటీల ర్యాలీ
జయపురం: మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో 2023లోనే ఆమోదం పొందినా అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఒడిశా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి ఆరోపించారు.
Fri, May 22 2026 12:48 AM
