-
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది.
-
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది.
Tue, Mar 24 2026 07:23 AM -
‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’
హైదరాబాద్: గాయని మంగ్లీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు.
Tue, Mar 24 2026 07:15 AM -
పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు
సాక్షి,కైకలూరు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Tue, Mar 24 2026 07:13 AM -
పంటలు ఎండుతున్నాయ్.. కాపాడండి!
● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్కు విన్నవించిన రైతులు
Tue, Mar 24 2026 07:10 AM -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు..
Tue, Mar 24 2026 07:10 AM -
సీసీ రోడ్డును రద్దు చేయండి
● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై
జేసీకి సర్పంచ్ ఫిర్యాదు
Tue, Mar 24 2026 07:10 AM -
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు.
Tue, Mar 24 2026 07:10 AM -
జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ ప్రమాణం
నెన్నెల: జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ మండలంలోని గంగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రమాణం చేశారు.
Tue, Mar 24 2026 07:09 AM -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Mar 24 2026 07:09 AM -
ఆటల్లో మెరికలు..!
బజార్హత్నూర్: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్ జాకేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం.
Tue, Mar 24 2026 07:09 AM -
" />
సుద్దవాగులో పడి ఒకరి మృతి
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..
Tue, Mar 24 2026 07:09 AM -
తైక్వాండోలో ‘రాణి’ంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది.
Tue, Mar 24 2026 07:09 AM -
సారూ.. నేను సచ్చిపోయానట..
వేమనపల్లి: సారూ.. నేను సచ్చిపోయానట.. నాకు రైతు భరోసా సాయం అందడం లేదు.. అంటూ మండలంలోని దస్నాపూర్కు చెందిన తాల్లపల్లి పద్మ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంఏవో వీరన్నకు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. వివరాలు ఆమె మాటల్లోనే..
Tue, Mar 24 2026 07:09 AM -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
క్రీడల్లో మాస్టారు అదరహో!
దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు.
Tue, Mar 24 2026 07:09 AM -
బ్యాడ్మింటన్లో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు.
Tue, Mar 24 2026 07:09 AM -
పరిష్కరిస్తాం
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బదిలీ కావడంతో ఐటీడీఏ పీఓగా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించడంతో సోమవారం ఐటీడీఏలో గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని చేపట్టారు.
Tue, Mar 24 2026 07:09 AM -
నిండుకుండలా ‘సమ్మక్కసాగర్’
కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలోని గోదావరిపై నిర్మించిన సమ్మక్క సా గర్ బ్యారేజీ నీటి నిల్వ తో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో బ్యారేజీ ప్రాంతం నీటితో జలకళను తలపిస్తుంది.
Tue, Mar 24 2026 07:09 AM -
మేడారంలో మంద కృష్ణ పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభం
ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లిలో సోషియో, ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శంకరాజుపల్లిలో సర్వేను చేపట్టారు.
Tue, Mar 24 2026 07:09 AM -
ప్రజ్వలించిన భక్తి
● వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం
Tue, Mar 24 2026 07:09 AM -
ఇండక్షన్ స్టౌలను ప్రోత్సహించాలి
నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్ స్టౌల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇందుకు ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Tue, Mar 24 2026 07:08 AM -
" />
నాసిరకం భోజనం పెడితే చర్యలు
నెన్నెల: ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ అన్నారు.
Tue, Mar 24 2026 07:08 AM
-
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది.
Tue, Mar 24 2026 07:28 AM -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది.
Tue, Mar 24 2026 07:23 AM -
‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’
హైదరాబాద్: గాయని మంగ్లీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు.
Tue, Mar 24 2026 07:15 AM -
పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు
సాక్షి,కైకలూరు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Tue, Mar 24 2026 07:13 AM -
పంటలు ఎండుతున్నాయ్.. కాపాడండి!
● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్కు విన్నవించిన రైతులు
Tue, Mar 24 2026 07:10 AM -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు..
Tue, Mar 24 2026 07:10 AM -
సీసీ రోడ్డును రద్దు చేయండి
● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై
జేసీకి సర్పంచ్ ఫిర్యాదు
Tue, Mar 24 2026 07:10 AM -
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు.
Tue, Mar 24 2026 07:10 AM -
జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ ప్రమాణం
నెన్నెల: జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ మండలంలోని గంగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రమాణం చేశారు.
Tue, Mar 24 2026 07:09 AM -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Mar 24 2026 07:09 AM -
ఆటల్లో మెరికలు..!
బజార్హత్నూర్: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్ జాకేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం.
Tue, Mar 24 2026 07:09 AM -
" />
సుద్దవాగులో పడి ఒకరి మృతి
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..
Tue, Mar 24 2026 07:09 AM -
తైక్వాండోలో ‘రాణి’ంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది.
Tue, Mar 24 2026 07:09 AM -
సారూ.. నేను సచ్చిపోయానట..
వేమనపల్లి: సారూ.. నేను సచ్చిపోయానట.. నాకు రైతు భరోసా సాయం అందడం లేదు.. అంటూ మండలంలోని దస్నాపూర్కు చెందిన తాల్లపల్లి పద్మ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంఏవో వీరన్నకు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. వివరాలు ఆమె మాటల్లోనే..
Tue, Mar 24 2026 07:09 AM -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
క్రీడల్లో మాస్టారు అదరహో!
దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు.
Tue, Mar 24 2026 07:09 AM -
బ్యాడ్మింటన్లో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు.
Tue, Mar 24 2026 07:09 AM -
పరిష్కరిస్తాం
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బదిలీ కావడంతో ఐటీడీఏ పీఓగా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించడంతో సోమవారం ఐటీడీఏలో గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని చేపట్టారు.
Tue, Mar 24 2026 07:09 AM -
నిండుకుండలా ‘సమ్మక్కసాగర్’
కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలోని గోదావరిపై నిర్మించిన సమ్మక్క సా గర్ బ్యారేజీ నీటి నిల్వ తో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో బ్యారేజీ ప్రాంతం నీటితో జలకళను తలపిస్తుంది.
Tue, Mar 24 2026 07:09 AM -
మేడారంలో మంద కృష్ణ పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభం
ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లిలో సోషియో, ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శంకరాజుపల్లిలో సర్వేను చేపట్టారు.
Tue, Mar 24 2026 07:09 AM -
ప్రజ్వలించిన భక్తి
● వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం
Tue, Mar 24 2026 07:09 AM -
ఇండక్షన్ స్టౌలను ప్రోత్సహించాలి
నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్ స్టౌల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇందుకు ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Tue, Mar 24 2026 07:09 AM -
Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Tue, Mar 24 2026 07:08 AM -
" />
నాసిరకం భోజనం పెడితే చర్యలు
నెన్నెల: ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ అన్నారు.
Tue, Mar 24 2026 07:08 AM
