-
డోలీ మోతలూ చూసొద్దాం!
మన్యం అందాలే కాదు.. ● రోగికి డోలీ.. మన్యానికి ఇదే దారి ● అత్యవసరమైతే నాలుగు భుజాలే అంబులెన్స్ ● కొండలు, గుట్టలు, రాళ్ల బాటల్లో ప్రాణాలతో పోరాటంసాక్షి, పార్వతీపురం మన్యం:
-
ధరల మంట..!
వంట నిర్వాహకులకువీరఘట్టం:
Thu, Aug 27 2026 01:18 AM -
పెళ్లికి వెళ్తుండగా విషాదం
ఆనందపురం/డెంకాడ:
Thu, Aug 27 2026 01:18 AM -
తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తోటపల్లి ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. బుధవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటి మట్టం 105 మీటర్లకు 104.05 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా..
Thu, Aug 27 2026 01:18 AM -
టీడీపీ నేత భూకబ్జాపై ఎస్సీ కమిషన్ విచారణ
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మండలం దత్తివలసలో టీడీపీ మహిళా నేత భూకబ్జాకు ప్రయ త్నిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది.
Thu, Aug 27 2026 01:18 AM -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు హత్య
● సీఐ శ్రీనివాసరావు
Thu, Aug 27 2026 01:18 AM -
సర్వేలో ప్రతికూలం..
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. పింఛన్లు ఇంటింటికీ కాకుండా లబ్ధిదారులందరినీ ఒకే చోటుకు రప్పించి ఇస్తున్నట్టు పింఛన్ లబ్ధిదారులు గుసగుసలాడుకుంటున్నారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, తదితరులు
● జిల్లా వ్యవసాయాధికారి
వి. తారక రామారావు
Thu, Aug 27 2026 01:18 AM -
అనాథకు అంత్యక్రియలు..
రాజాం సిటీ: వారికి అతనితో సంబంధం లేదు.. అయినా బాధ్యత మరువలేదు.. అపరిచిత వృద్ధుని చివరి శ్వాస వరకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Thu, Aug 27 2026 01:18 AM -
మహిళ అనుమానాస్పద మృతి
తెర్లాం: అనుమానాస్పద స్థితిలో ఓ అవివాహిత మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై బి.సాగర్బాబు బుధవారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Aug 27 2026 01:18 AM -
జ్వరంతో చిన్నారి మృతి
● గ్రామంలో పర్యటించి పరిస్థితిని
సమీక్షించిన డీఎంహెచ్ఓ
Thu, Aug 27 2026 01:18 AM -
టెట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి
విజయనగరం అర్బన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
Thu, Aug 27 2026 01:18 AM -
లోకోస్.. అక్రమాలకు చెక్
సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మాలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లోకోస్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా సభ్యులతో పాటు కేంద్ర ప్రభుత్వం రుణాల వివరాలు సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేస్తాం
బడి బస్సుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం. నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా అనుమతి నిరాకరిస్తున్నాం. తొర్రూరులో రెండు బస్సులు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చేశాం.
Thu, Aug 27 2026 01:18 AM -
బడి బస్సు.. భద్రత తుస్సు!
తొర్రూరు: విద్యార్థులు ప్రయాణించే బడి బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫిట్నెస్ లేని ప్రైవేట్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో పసి ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి.
Thu, Aug 27 2026 01:18 AM -
ప్రమాద బాధితులను కాపాడితే నగదు బహుమతి
మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం రహ్–వీర్ పథకం కింద రూ.25వేల నగదు బహుమతి, ప్రశంసప్రతం అందజేస్తుందని జిల్లా రవాణాశాఖ అధికారి శంకర్నాయక్ బుధవారం తెలిపారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, Aug 27 2026 01:18 AM -
రోస్టర్ విధానాన్ని సవరించాలి
తొర్రూరు: మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బుధవారం మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మానవాళికి మార్గదర్శకుడు మహ్మద్ ప్రవక్త
మహబూబాబాద్ రూరల్ : మహ్మద్ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వసల్లం) జీవితం మానవాళికి సత్యం, న్యాయం, శాంతి, సోదరభావం, కరుణ విలువలను బోధించిందని ముస్లిం మత గురువు మౌలానా సయీద్ అహ్మద్ రిజ్వి అన్నారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మల్బరీ సాగుతో మెరుగైన ఆదాయం
డోర్నకల్: రైతులు మల్బరీ సాగుచేసి మెరుగైన ఆదాయం పొందవచ్చని సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయ తెలిపారు.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
యాప్తో ఉపయోగాలు..
ఈ యాప్లో ఈ–కేవైసీ పూర్తయిన తర్వాత సంఘం, సభ్యురాలు వివరాలన్నీ వివరంగా పొందుపర్చి ఉంటాయి. రుణాలు తీసుకునే సందర్భంలో బ్యాంకర్లకు సులభం అవుతుంది. అలాగే సభ్యులే రుణాలు తీసుకుంటున్నారా.. ఒకరి బదులు మరొకరు తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది.
Thu, Aug 27 2026 01:18 AM -
‘ఓపెన్ స్కూల్’తో ఉజ్వల భవిష్యత్
కాళోజీ సెంటర్ : చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
మట్టి తవ్వకాలు ప్రారంభం
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా మట్టి తవ్వకాలు నైరుతి మూల నుంచి బుధవారం ప్రారంభించారు. ప్రస్తుత నిర్మాణ ప్రాకారానికి 12 ఫీట్లతో లోతు నుంచి ప్రొక్లైనర్తో తవ్వకాలు చేపట్టారు.
Thu, Aug 27 2026 01:18 AM -
సమస్యలపై సమరభేరి..
హన్మకొండ అర్బన్/జనగామ : సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల సాధనకు రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
Thu, Aug 27 2026 01:18 AM -
మినీ వ్యాన్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు
● వరంగల్కు చెందిన విద్యార్థి పరిస్థితి విషమం
Thu, Aug 27 2026 01:18 AM
-
డోలీ మోతలూ చూసొద్దాం!
మన్యం అందాలే కాదు.. ● రోగికి డోలీ.. మన్యానికి ఇదే దారి ● అత్యవసరమైతే నాలుగు భుజాలే అంబులెన్స్ ● కొండలు, గుట్టలు, రాళ్ల బాటల్లో ప్రాణాలతో పోరాటంసాక్షి, పార్వతీపురం మన్యం:
Thu, Aug 27 2026 01:18 AM -
ధరల మంట..!
వంట నిర్వాహకులకువీరఘట్టం:
Thu, Aug 27 2026 01:18 AM -
పెళ్లికి వెళ్తుండగా విషాదం
ఆనందపురం/డెంకాడ:
Thu, Aug 27 2026 01:18 AM -
తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తోటపల్లి ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. బుధవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటి మట్టం 105 మీటర్లకు 104.05 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా..
Thu, Aug 27 2026 01:18 AM -
టీడీపీ నేత భూకబ్జాపై ఎస్సీ కమిషన్ విచారణ
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మండలం దత్తివలసలో టీడీపీ మహిళా నేత భూకబ్జాకు ప్రయ త్నిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది.
Thu, Aug 27 2026 01:18 AM -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు హత్య
● సీఐ శ్రీనివాసరావు
Thu, Aug 27 2026 01:18 AM -
సర్వేలో ప్రతికూలం..
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. పింఛన్లు ఇంటింటికీ కాకుండా లబ్ధిదారులందరినీ ఒకే చోటుకు రప్పించి ఇస్తున్నట్టు పింఛన్ లబ్ధిదారులు గుసగుసలాడుకుంటున్నారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, తదితరులు
● జిల్లా వ్యవసాయాధికారి
వి. తారక రామారావు
Thu, Aug 27 2026 01:18 AM -
అనాథకు అంత్యక్రియలు..
రాజాం సిటీ: వారికి అతనితో సంబంధం లేదు.. అయినా బాధ్యత మరువలేదు.. అపరిచిత వృద్ధుని చివరి శ్వాస వరకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Thu, Aug 27 2026 01:18 AM -
మహిళ అనుమానాస్పద మృతి
తెర్లాం: అనుమానాస్పద స్థితిలో ఓ అవివాహిత మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై బి.సాగర్బాబు బుధవారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Aug 27 2026 01:18 AM -
జ్వరంతో చిన్నారి మృతి
● గ్రామంలో పర్యటించి పరిస్థితిని
సమీక్షించిన డీఎంహెచ్ఓ
Thu, Aug 27 2026 01:18 AM -
టెట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి
విజయనగరం అర్బన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
Thu, Aug 27 2026 01:18 AM -
లోకోస్.. అక్రమాలకు చెక్
సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మాలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లోకోస్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా సభ్యులతో పాటు కేంద్ర ప్రభుత్వం రుణాల వివరాలు సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేస్తాం
బడి బస్సుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం. నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా అనుమతి నిరాకరిస్తున్నాం. తొర్రూరులో రెండు బస్సులు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చేశాం.
Thu, Aug 27 2026 01:18 AM -
బడి బస్సు.. భద్రత తుస్సు!
తొర్రూరు: విద్యార్థులు ప్రయాణించే బడి బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫిట్నెస్ లేని ప్రైవేట్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో పసి ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి.
Thu, Aug 27 2026 01:18 AM -
ప్రమాద బాధితులను కాపాడితే నగదు బహుమతి
మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం రహ్–వీర్ పథకం కింద రూ.25వేల నగదు బహుమతి, ప్రశంసప్రతం అందజేస్తుందని జిల్లా రవాణాశాఖ అధికారి శంకర్నాయక్ బుధవారం తెలిపారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, Aug 27 2026 01:18 AM -
రోస్టర్ విధానాన్ని సవరించాలి
తొర్రూరు: మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బుధవారం మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మానవాళికి మార్గదర్శకుడు మహ్మద్ ప్రవక్త
మహబూబాబాద్ రూరల్ : మహ్మద్ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వసల్లం) జీవితం మానవాళికి సత్యం, న్యాయం, శాంతి, సోదరభావం, కరుణ విలువలను బోధించిందని ముస్లిం మత గురువు మౌలానా సయీద్ అహ్మద్ రిజ్వి అన్నారు.
Thu, Aug 27 2026 01:18 AM -
మల్బరీ సాగుతో మెరుగైన ఆదాయం
డోర్నకల్: రైతులు మల్బరీ సాగుచేసి మెరుగైన ఆదాయం పొందవచ్చని సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయ తెలిపారు.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
యాప్తో ఉపయోగాలు..
ఈ యాప్లో ఈ–కేవైసీ పూర్తయిన తర్వాత సంఘం, సభ్యురాలు వివరాలన్నీ వివరంగా పొందుపర్చి ఉంటాయి. రుణాలు తీసుకునే సందర్భంలో బ్యాంకర్లకు సులభం అవుతుంది. అలాగే సభ్యులే రుణాలు తీసుకుంటున్నారా.. ఒకరి బదులు మరొకరు తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది.
Thu, Aug 27 2026 01:18 AM -
‘ఓపెన్ స్కూల్’తో ఉజ్వల భవిష్యత్
కాళోజీ సెంటర్ : చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది.
Thu, Aug 27 2026 01:18 AM -
" />
మట్టి తవ్వకాలు ప్రారంభం
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా మట్టి తవ్వకాలు నైరుతి మూల నుంచి బుధవారం ప్రారంభించారు. ప్రస్తుత నిర్మాణ ప్రాకారానికి 12 ఫీట్లతో లోతు నుంచి ప్రొక్లైనర్తో తవ్వకాలు చేపట్టారు.
Thu, Aug 27 2026 01:18 AM -
సమస్యలపై సమరభేరి..
హన్మకొండ అర్బన్/జనగామ : సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల సాధనకు రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
Thu, Aug 27 2026 01:18 AM -
మినీ వ్యాన్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు
● వరంగల్కు చెందిన విద్యార్థి పరిస్థితి విషమం
Thu, Aug 27 2026 01:18 AM
