-
కడపలో విషాదం.. పెన్నా నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఇద్దరు గల్లంతయ్యారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టేందుకు నదిలో దిగారు.
-
కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి
పల్నాడు: జిల్లాలోని కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. నాగులేరులో 8 మంది భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన జాల నరసింహం అనే భక్తుడు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
Sun, Nov 23 2025 09:45 PM -
సరిహద్దులు మారొచ్చు.: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయిన సింధ్ అనే ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావొచ్చని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు.
Sun, Nov 23 2025 09:32 PM -
రేపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం
సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
Sun, Nov 23 2025 09:14 PM -
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ప్రతివారం ఏదో ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. రాబోయే వీకెండ్ కూడా అలా పలు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రానుంది.
Sun, Nov 23 2025 09:13 PM -
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా..
Sun, Nov 23 2025 09:09 PM -
AP: పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
ప్రొద్దుటూరు: ప్రైవేటు పంచాయతీలు చేస్తున్న పోలీసులపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. ఉన్నతాధికారల ప్రమేయంతో పోలీసులు..
Sun, Nov 23 2025 08:51 PM -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు.
Sun, Nov 23 2025 08:26 PM -
భాగ్యశ్రీ గ్లామర్ టచ్.. అనసూయ పట్టుచీరలో
అందాల చందమామలా భాగ్యశ్రీ బోర్సే
భర్తతో కలిసి గ్రీస్ ట్రిప్లో ప్రణీత
Sun, Nov 23 2025 08:25 PM -
జీ-20 సదస్సులో మరో వివాదం
దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ లో నిర్వహిస్తున్న జీ-2౦ శిఖరాగ్ర సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది.
Sun, Nov 23 2025 07:24 PM -
కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలా చంద్రబాబూ?: వైఎస్ జగన్
తాడేపల్లి: రైతుల కష్టాలను పట్టించుకోకుండా గాలికొదిలేసిన కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Nov 23 2025 07:22 PM -
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.
Sun, Nov 23 2025 07:19 PM -
బుల్లితెర బ్యూటీ సడన్ సర్ప్రైజ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్!
ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ
Sun, Nov 23 2025 07:01 PM -
మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ కార్యక్రమంలో కనిపించడం తప్పితే పెద్దగా వివాదాల్లోనూ ఉండరు. అలాంటిది బ్రహ్మీ.. తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫొటో తీసుకుందామని అంటే ఇవ్వలేదని ఓ ప్రచారం జరుగుతోంది.
Sun, Nov 23 2025 06:54 PM -
రూ.వేల కోట్ల భూములు ప్రైవేట్ సంస్థలకి !
సాక్షి విజయవాడ: కూటమి ప్రభుత్వం విజయవాడలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
Sun, Nov 23 2025 06:34 PM -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. సెన్సార్ పూర్తి
రవి, శ్రీయ తివారి జంటగా నటిస్తోన్న చిత్రం
Sun, Nov 23 2025 06:33 PM -
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.
Sun, Nov 23 2025 06:26 PM -
‘మా ముఖ్యమంత్రి ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారు’
జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Sun, Nov 23 2025 06:14 PM -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు
అప్పట్లో బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇతడితో పాటు బ్రహ్మాజీ, శత్రు తదితరులు నటించిన కొత్త సినిమా 'కర్మణ్యే వాధికారస్తే'. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో ఉంది?
Sun, Nov 23 2025 06:12 PM -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో
Sun, Nov 23 2025 06:11 PM -
టీమిండియా కెప్టెన్గా రాహుల్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు.
Sun, Nov 23 2025 05:51 PM -
పడవ బోల్తా.. ముగ్గురు మృతి
జీనబాడు: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలం జీనబాడు వద్ద జరిగింది. ఈ ఘటన రైవాడ జలాశయం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మృతదేహం లభించగా, మిగతా రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Sun, Nov 23 2025 05:35 PM
-
కడపలో విషాదం.. పెన్నా నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఇద్దరు గల్లంతయ్యారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టేందుకు నదిలో దిగారు.
Sun, Nov 23 2025 10:38 PM -
కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి
పల్నాడు: జిల్లాలోని కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. నాగులేరులో 8 మంది భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన జాల నరసింహం అనే భక్తుడు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
Sun, Nov 23 2025 09:45 PM -
సరిహద్దులు మారొచ్చు.: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయిన సింధ్ అనే ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావొచ్చని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు.
Sun, Nov 23 2025 09:32 PM -
రేపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం
సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
Sun, Nov 23 2025 09:14 PM -
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ప్రతివారం ఏదో ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. రాబోయే వీకెండ్ కూడా అలా పలు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రానుంది.
Sun, Nov 23 2025 09:13 PM -
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా..
Sun, Nov 23 2025 09:09 PM -
AP: పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
ప్రొద్దుటూరు: ప్రైవేటు పంచాయతీలు చేస్తున్న పోలీసులపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. ఉన్నతాధికారల ప్రమేయంతో పోలీసులు..
Sun, Nov 23 2025 08:51 PM -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు.
Sun, Nov 23 2025 08:26 PM -
భాగ్యశ్రీ గ్లామర్ టచ్.. అనసూయ పట్టుచీరలో
అందాల చందమామలా భాగ్యశ్రీ బోర్సే
భర్తతో కలిసి గ్రీస్ ట్రిప్లో ప్రణీత
Sun, Nov 23 2025 08:25 PM -
జీ-20 సదస్సులో మరో వివాదం
దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ లో నిర్వహిస్తున్న జీ-2౦ శిఖరాగ్ర సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది.
Sun, Nov 23 2025 07:24 PM -
కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలా చంద్రబాబూ?: వైఎస్ జగన్
తాడేపల్లి: రైతుల కష్టాలను పట్టించుకోకుండా గాలికొదిలేసిన కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Nov 23 2025 07:22 PM -
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.
Sun, Nov 23 2025 07:19 PM -
బుల్లితెర బ్యూటీ సడన్ సర్ప్రైజ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్!
ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ
Sun, Nov 23 2025 07:01 PM -
మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ కార్యక్రమంలో కనిపించడం తప్పితే పెద్దగా వివాదాల్లోనూ ఉండరు. అలాంటిది బ్రహ్మీ.. తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫొటో తీసుకుందామని అంటే ఇవ్వలేదని ఓ ప్రచారం జరుగుతోంది.
Sun, Nov 23 2025 06:54 PM -
రూ.వేల కోట్ల భూములు ప్రైవేట్ సంస్థలకి !
సాక్షి విజయవాడ: కూటమి ప్రభుత్వం విజయవాడలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
Sun, Nov 23 2025 06:34 PM -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. సెన్సార్ పూర్తి
రవి, శ్రీయ తివారి జంటగా నటిస్తోన్న చిత్రం
Sun, Nov 23 2025 06:33 PM -
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.
Sun, Nov 23 2025 06:26 PM -
‘మా ముఖ్యమంత్రి ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారు’
జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Sun, Nov 23 2025 06:14 PM -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు
అప్పట్లో బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇతడితో పాటు బ్రహ్మాజీ, శత్రు తదితరులు నటించిన కొత్త సినిమా 'కర్మణ్యే వాధికారస్తే'. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో ఉంది?
Sun, Nov 23 2025 06:12 PM -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో
Sun, Nov 23 2025 06:11 PM -
టీమిండియా కెప్టెన్గా రాహుల్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు.
Sun, Nov 23 2025 05:51 PM -
పడవ బోల్తా.. ముగ్గురు మృతి
జీనబాడు: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలం జీనబాడు వద్ద జరిగింది. ఈ ఘటన రైవాడ జలాశయం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మృతదేహం లభించగా, మిగతా రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Sun, Nov 23 2025 05:35 PM -
నటుడిగా 50 ఏళ్లు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన మోహన్ బాబు (ఫొటోలు)
Sun, Nov 23 2025 09:01 PM -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య సంగీత్ పార్టీ (ఫొటోలు)
Sun, Nov 23 2025 08:45 PM -
ప్రియుడితో తెలుగు సీరియల్ నటి ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
Sun, Nov 23 2025 06:54 PM
