-
రక్తదాతే.. ప్రాణదాత
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
● వైద్య రంగంలో రక్తదాతల పాత్ర కీలకం
-
కన్నబిడ్డను చూసేందుకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కళ్లేదుటే.. కన్నబిడ్డ దుర్మరణం● మోటార్ సైకిల్ను ఢీకొన్న కారు
● మృతి చెందిన ఓ వ్యక్తి
Sun, Jun 14 2026 10:37 AM -
కేరళ పర్యటనకు జెడ్పీటీసీ సభ్యులు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంత నిధులతో పర్యటన ఏర్పాట్లు
Sun, Jun 14 2026 10:37 AM -
వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..
● మాజీ ఉప ముఖ్యమంత్రిపీడిక రాజన్నదొర
Sun, Jun 14 2026 10:37 AM -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన గార కంచినాయుడు అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు శనివారం మృతి చెందింది. గ్రామ సమీపంలోని దేవకివాడ పొలంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లారు.
Sun, Jun 14 2026 10:37 AM -
విశాఖలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విశాఖపట్నంలో జూలై 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము పిలుపునిచ్చారు.
Sun, Jun 14 2026 10:37 AM -
వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: ఏం కష్టం వచ్చిందో ఏమో మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (35) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Sun, Jun 14 2026 10:37 AM -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
నాణ్యమైన విద్య.. ఉత్తమ ఫలితాలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. మెరుగైన బోధన, వసతుల కల్పనతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
Sun, Jun 14 2026 10:37 AM -
పరిశీలనతోనే సరి!
● స్థలాలు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం
● కిరికిరిలో ప్రభుత్వ భూములు
● అధికారులకు తలనొప్పిగా మారిన కోర్టు కేసులు
Sun, Jun 14 2026 10:37 AM -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇష్టారీతిన రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయవద్దని టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి అన్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
పంట మార్పిడితో ఆర్థిక బలోపేతం
గూడూరు: పంట మార్పిడితో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు నేర సారవంతమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర అన్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
Sun, Jun 14 2026 10:37 AM -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు.
Sun, Jun 14 2026 10:37 AM -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది.
Sun, Jun 14 2026 10:37 AM -
కాజీపేట రైల్వే క్రూ లాబీ బలోపేతం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే క్రూ బుకింగ్ లాబీ బలోపేతం అవుతుంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే అధికారులు లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టింగుల్లో 121 మంది స్టాఫ్కు కాజీపేట క్రూలాబీకి మంజూరు చేశారు.
Sun, Jun 14 2026 10:31 AM -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jun 14 2026 10:31 AM -
చిట్ఫండ్స్ బాధితుల వెతలు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఆధ్వర్యంలో రిజిష్టర్డ్ చిట్ఫండ్ కంపెనీల్లో తమ సొమ్మును చిట్టీల రూపంలో పొదుపు చేసుకున్న బాధితులకు ఊరట కల్పించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గతేడాది ఎఫ్డీ రిలీజ్కు ఆర్డర్ ఇచ్చింది.
Sun, Jun 14 2026 10:31 AM -
ప్రాణం తీసిన అతివేగం.. నిద్రమత్తు
రఘునాథపల్లి: వివాహవేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైనవారు మరో అరగంటలో స్వస్థలానికి చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కింద చెట్లను ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Sun, Jun 14 2026 10:31 AM -
" />
నాటకరంగాన్ని బతికించాలి
హన్మకొండ కల్చరల్: నాటక కళాకారులకు ఆదరణ కరువైందని, దాతలు, కళాపోషకులు, ప్రభుత్వం కళలు, కళాకారులను ఆదరించి నాటకరంగాన్ని బతికించుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు అన్నారు.
Sun, Jun 14 2026 10:31 AM -
ఎస్సైపై లైంగికదాడి కేసు
● హనుమకొండ పీఎస్లో నమోదు
Sun, Jun 14 2026 10:31 AM -
డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్రెడ్డి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుధీర్ఘ కాల ప్రయోజనాలకు సంబంధించిన జీఓ 21ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.
Sun, Jun 14 2026 10:31 AM -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి..
హన్మకొండ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మంచిర్యాల జిల్లాలో కలిశారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.
Sun, Jun 14 2026 10:31 AM -
వెండి పట్టీలకు మెరుగు పేరుతో మోసం
ఏటూరునాగారం: వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతామని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఓడవాడలో శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా..
Sun, Jun 14 2026 10:31 AM
-
రక్తదాతే.. ప్రాణదాత
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
● వైద్య రంగంలో రక్తదాతల పాత్ర కీలకం
Sun, Jun 14 2026 10:37 AM -
కన్నబిడ్డను చూసేందుకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కళ్లేదుటే.. కన్నబిడ్డ దుర్మరణం● మోటార్ సైకిల్ను ఢీకొన్న కారు
● మృతి చెందిన ఓ వ్యక్తి
Sun, Jun 14 2026 10:37 AM -
కేరళ పర్యటనకు జెడ్పీటీసీ సభ్యులు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంత నిధులతో పర్యటన ఏర్పాట్లు
Sun, Jun 14 2026 10:37 AM -
వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..
● మాజీ ఉప ముఖ్యమంత్రిపీడిక రాజన్నదొర
Sun, Jun 14 2026 10:37 AM -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన గార కంచినాయుడు అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు శనివారం మృతి చెందింది. గ్రామ సమీపంలోని దేవకివాడ పొలంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లారు.
Sun, Jun 14 2026 10:37 AM -
విశాఖలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విశాఖపట్నంలో జూలై 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము పిలుపునిచ్చారు.
Sun, Jun 14 2026 10:37 AM -
వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: ఏం కష్టం వచ్చిందో ఏమో మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (35) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Sun, Jun 14 2026 10:37 AM -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
నాణ్యమైన విద్య.. ఉత్తమ ఫలితాలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. మెరుగైన బోధన, వసతుల కల్పనతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
Sun, Jun 14 2026 10:37 AM -
పరిశీలనతోనే సరి!
● స్థలాలు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం
● కిరికిరిలో ప్రభుత్వ భూములు
● అధికారులకు తలనొప్పిగా మారిన కోర్టు కేసులు
Sun, Jun 14 2026 10:37 AM -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇష్టారీతిన రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయవద్దని టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి అన్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
పంట మార్పిడితో ఆర్థిక బలోపేతం
గూడూరు: పంట మార్పిడితో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు నేర సారవంతమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర అన్నారు.
Sun, Jun 14 2026 10:37 AM -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
Sun, Jun 14 2026 10:37 AM -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు.
Sun, Jun 14 2026 10:37 AM -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది.
Sun, Jun 14 2026 10:37 AM -
కాజీపేట రైల్వే క్రూ లాబీ బలోపేతం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే క్రూ బుకింగ్ లాబీ బలోపేతం అవుతుంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే అధికారులు లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టింగుల్లో 121 మంది స్టాఫ్కు కాజీపేట క్రూలాబీకి మంజూరు చేశారు.
Sun, Jun 14 2026 10:31 AM -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jun 14 2026 10:31 AM -
చిట్ఫండ్స్ బాధితుల వెతలు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఆధ్వర్యంలో రిజిష్టర్డ్ చిట్ఫండ్ కంపెనీల్లో తమ సొమ్మును చిట్టీల రూపంలో పొదుపు చేసుకున్న బాధితులకు ఊరట కల్పించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గతేడాది ఎఫ్డీ రిలీజ్కు ఆర్డర్ ఇచ్చింది.
Sun, Jun 14 2026 10:31 AM -
ప్రాణం తీసిన అతివేగం.. నిద్రమత్తు
రఘునాథపల్లి: వివాహవేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైనవారు మరో అరగంటలో స్వస్థలానికి చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కింద చెట్లను ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Sun, Jun 14 2026 10:31 AM -
" />
నాటకరంగాన్ని బతికించాలి
హన్మకొండ కల్చరల్: నాటక కళాకారులకు ఆదరణ కరువైందని, దాతలు, కళాపోషకులు, ప్రభుత్వం కళలు, కళాకారులను ఆదరించి నాటకరంగాన్ని బతికించుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు అన్నారు.
Sun, Jun 14 2026 10:31 AM -
ఎస్సైపై లైంగికదాడి కేసు
● హనుమకొండ పీఎస్లో నమోదు
Sun, Jun 14 2026 10:31 AM -
డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్రెడ్డి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుధీర్ఘ కాల ప్రయోజనాలకు సంబంధించిన జీఓ 21ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.
Sun, Jun 14 2026 10:31 AM -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి..
హన్మకొండ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మంచిర్యాల జిల్లాలో కలిశారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.
Sun, Jun 14 2026 10:31 AM -
వెండి పట్టీలకు మెరుగు పేరుతో మోసం
ఏటూరునాగారం: వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతామని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఓడవాడలో శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా..
Sun, Jun 14 2026 10:31 AM
