-
దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు అవమానం
నాతవరం: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఏర్పాటు చేసిన సత్కార సభలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగింది.
-
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి
తుమ్మపాల: స్వర్ణాంధ్ర–2047 సాధనలో భాగంగా నిర్ణయించిన పది సూత్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టితో కార్యాచరణ చేపట్టాలని, జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు.
Wed, Mar 18 2026 08:11 AM -
ఘనంగా కొత్త అమావాస్య జాతర ప్రారంభం
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఘటాలు ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, Mar 18 2026 08:11 AM -
మా భూముల జోలికి రావద్దు
చీడికాడ: మా భూముల జోలికి వస్తే సహించేది లేదని మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. సోలార్ ప్రాజెక్టుకు పొలాలను అప్పగించే ప్రసక్తే లేదన్నారు.
Wed, Mar 18 2026 08:11 AM -
" />
గోవాడ సుగర్స్ పరిరక్షణకు పోరాటం ఉధృతం
● ఏపీ రైతు సంఘం సమావేశం తీర్మానంమాట్లాడుతున్న జిల్లా ప్రతినిధి నాయినిబాబు
Wed, Mar 18 2026 08:11 AM -
రాజకీయ రంగు
పెదపూడిలో నూకాంబిక పండగకుWed, Mar 18 2026 08:11 AM -
" />
చలో ఢిల్లీని విజయవంతం చేయండి
● దారకొండ ఆర్ఎస్ఎస్ సభ్యుల పిలుపుకర్ర పత్రాలు పంపిణీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు
Wed, Mar 18 2026 08:11 AM -
దేవరాపల్లిలో శాంతి ర్యాలీ
దేవరాపల్లిలో ప్లకార్డుతో నినాదాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయుకులు వెంకన్న, దొర
Wed, Mar 18 2026 08:11 AM -
మున్సిపాలిటీ అభివృద్ధికి కలసి నడుద్దాం
నర్సీపట్నం : పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దామని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆఖరి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది.
Wed, Mar 18 2026 08:11 AM -
పచ్చనేత మట్టిమేత
కోటవురట్ల : అధికారం అండతో టీడీపీ నేతల కాసుల దాహానికి కొండలు పిండవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరుకు చెందిన ఓ టీడీపీ నేత రెండేళ్లుగా కొండలను పిండి చేసి గ్రావెల్ మాఫియా నడుపుతున్నాడు.
Wed, Mar 18 2026 08:11 AM -
హోంమంత్రి నియోజకవర్గంలో దళితులపై వివక్ష
నక్కపల్లి : హోంమంత్రి నియోజకవర్గంలో దళితులు, దళిత ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారని, హెచ్ఎంపై సహోపాధ్యాయుడు కులంపేరుతో దూషిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్, అంబేడ్కర్ భీమసేన జి
Wed, Mar 18 2026 08:11 AM -
ఉపాధి పథకంలో అవకతవకలపై చర్యలేవీ...
అధికారులను నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు
Wed, Mar 18 2026 08:11 AM -
ఫిర్యాదుదారునికి తహసీల్దార్ తప్పుడు సమాచారం
దేవరాపల్లి: దేవరాపల్లి రెవెన్యూలో నాలుగు సర్వే నంబర్లలో ఆక్రమణలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే ఒక సర్వే నంబర్కే ఎండార్స్మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను స్థానిక తహసీల్దార్ తప్పుదోవ పట్టించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.
Wed, Mar 18 2026 08:11 AM -
రెండు కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
దేవరాపల్లి : అక్రమంగా రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని దేవరాపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Wed, Mar 18 2026 08:11 AM -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
కాగజ్నగర్టౌన్:పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
Wed, Mar 18 2026 08:10 AM -
జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం
బజార్హత్నూర్: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్ అన్నారు.
Wed, Mar 18 2026 08:10 AM -
" />
విద్యార్థుల ప్రభంజనం
కుంటాల: కుంటాలలోని సృజన విద్యాలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చి నవోదయలో చదివేందుకు ఎంపికయ్యారు.
Wed, Mar 18 2026 08:10 AM -
దేశానికి వన్నె తెచ్చిన శ్రావణి
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇండోనేషియాలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది.
Wed, Mar 18 2026 08:10 AM -
ప్రతిభ కనబర్చిన నిర్మల్ జిల్లా విద్యార్థులు
తానూరు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్వార్ గణేశ్ ప్రతిభ కనబర్చి కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు.
Wed, Mar 18 2026 08:10 AM -
హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానా
బెల్లంపల్లి: పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హో టళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బెల్లంపల్లి ము న్సిపల్ కమిషనర్ జె.సంపత్ మంగళవారం జరి మానా విధించారు.
Wed, Mar 18 2026 08:10 AM -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు.
Wed, Mar 18 2026 08:10 AM -
హరితం అంతం.. పార్కింగ్కు సొంతం
చెట్లను నరికేసిన అనంతరం
పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న కంచె
Wed, Mar 18 2026 08:10 AM -
చిట్ ఫండ్స్ నిర్వాహకుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: చిట్ఫండ్స్ పేరుతో వందలాది మందిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Wed, Mar 18 2026 08:10 AM -
ట్రిపుల్ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన
భైంసా/బాసర: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రా మచంద్రపురానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని (17) సోమవారం మృతి చెందిన ఘటనతో క్యాంపస్లో తీవ్ర కలకలం రేగింది.
Wed, Mar 18 2026 08:10 AM -
ముగిసిన గోవింద్నాయక్ అంత్యక్రియలు
దండేపల్లి/ఆదిలాబాద్టౌన్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్నాయక్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లోని స్వగృహంలో అనా రోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.
Wed, Mar 18 2026 08:10 AM
-
దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు అవమానం
నాతవరం: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఏర్పాటు చేసిన సత్కార సభలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగింది.
Wed, Mar 18 2026 08:11 AM -
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి
తుమ్మపాల: స్వర్ణాంధ్ర–2047 సాధనలో భాగంగా నిర్ణయించిన పది సూత్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టితో కార్యాచరణ చేపట్టాలని, జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు.
Wed, Mar 18 2026 08:11 AM -
ఘనంగా కొత్త అమావాస్య జాతర ప్రారంభం
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఘటాలు ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, Mar 18 2026 08:11 AM -
మా భూముల జోలికి రావద్దు
చీడికాడ: మా భూముల జోలికి వస్తే సహించేది లేదని మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. సోలార్ ప్రాజెక్టుకు పొలాలను అప్పగించే ప్రసక్తే లేదన్నారు.
Wed, Mar 18 2026 08:11 AM -
" />
గోవాడ సుగర్స్ పరిరక్షణకు పోరాటం ఉధృతం
● ఏపీ రైతు సంఘం సమావేశం తీర్మానంమాట్లాడుతున్న జిల్లా ప్రతినిధి నాయినిబాబు
Wed, Mar 18 2026 08:11 AM -
రాజకీయ రంగు
పెదపూడిలో నూకాంబిక పండగకుWed, Mar 18 2026 08:11 AM -
" />
చలో ఢిల్లీని విజయవంతం చేయండి
● దారకొండ ఆర్ఎస్ఎస్ సభ్యుల పిలుపుకర్ర పత్రాలు పంపిణీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు
Wed, Mar 18 2026 08:11 AM -
దేవరాపల్లిలో శాంతి ర్యాలీ
దేవరాపల్లిలో ప్లకార్డుతో నినాదాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయుకులు వెంకన్న, దొర
Wed, Mar 18 2026 08:11 AM -
మున్సిపాలిటీ అభివృద్ధికి కలసి నడుద్దాం
నర్సీపట్నం : పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దామని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆఖరి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది.
Wed, Mar 18 2026 08:11 AM -
పచ్చనేత మట్టిమేత
కోటవురట్ల : అధికారం అండతో టీడీపీ నేతల కాసుల దాహానికి కొండలు పిండవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరుకు చెందిన ఓ టీడీపీ నేత రెండేళ్లుగా కొండలను పిండి చేసి గ్రావెల్ మాఫియా నడుపుతున్నాడు.
Wed, Mar 18 2026 08:11 AM -
హోంమంత్రి నియోజకవర్గంలో దళితులపై వివక్ష
నక్కపల్లి : హోంమంత్రి నియోజకవర్గంలో దళితులు, దళిత ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారని, హెచ్ఎంపై సహోపాధ్యాయుడు కులంపేరుతో దూషిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్, అంబేడ్కర్ భీమసేన జి
Wed, Mar 18 2026 08:11 AM -
ఉపాధి పథకంలో అవకతవకలపై చర్యలేవీ...
అధికారులను నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు
Wed, Mar 18 2026 08:11 AM -
ఫిర్యాదుదారునికి తహసీల్దార్ తప్పుడు సమాచారం
దేవరాపల్లి: దేవరాపల్లి రెవెన్యూలో నాలుగు సర్వే నంబర్లలో ఆక్రమణలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే ఒక సర్వే నంబర్కే ఎండార్స్మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను స్థానిక తహసీల్దార్ తప్పుదోవ పట్టించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.
Wed, Mar 18 2026 08:11 AM -
రెండు కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
దేవరాపల్లి : అక్రమంగా రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని దేవరాపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Wed, Mar 18 2026 08:11 AM -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
కాగజ్నగర్టౌన్:పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
Wed, Mar 18 2026 08:10 AM -
జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం
బజార్హత్నూర్: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్ అన్నారు.
Wed, Mar 18 2026 08:10 AM -
" />
విద్యార్థుల ప్రభంజనం
కుంటాల: కుంటాలలోని సృజన విద్యాలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చి నవోదయలో చదివేందుకు ఎంపికయ్యారు.
Wed, Mar 18 2026 08:10 AM -
దేశానికి వన్నె తెచ్చిన శ్రావణి
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇండోనేషియాలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది.
Wed, Mar 18 2026 08:10 AM -
ప్రతిభ కనబర్చిన నిర్మల్ జిల్లా విద్యార్థులు
తానూరు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్వార్ గణేశ్ ప్రతిభ కనబర్చి కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు.
Wed, Mar 18 2026 08:10 AM -
హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానా
బెల్లంపల్లి: పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హో టళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బెల్లంపల్లి ము న్సిపల్ కమిషనర్ జె.సంపత్ మంగళవారం జరి మానా విధించారు.
Wed, Mar 18 2026 08:10 AM -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు.
Wed, Mar 18 2026 08:10 AM -
హరితం అంతం.. పార్కింగ్కు సొంతం
చెట్లను నరికేసిన అనంతరం
పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న కంచె
Wed, Mar 18 2026 08:10 AM -
చిట్ ఫండ్స్ నిర్వాహకుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: చిట్ఫండ్స్ పేరుతో వందలాది మందిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Wed, Mar 18 2026 08:10 AM -
ట్రిపుల్ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన
భైంసా/బాసర: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రా మచంద్రపురానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని (17) సోమవారం మృతి చెందిన ఘటనతో క్యాంపస్లో తీవ్ర కలకలం రేగింది.
Wed, Mar 18 2026 08:10 AM -
ముగిసిన గోవింద్నాయక్ అంత్యక్రియలు
దండేపల్లి/ఆదిలాబాద్టౌన్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్నాయక్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లోని స్వగృహంలో అనా రోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.
Wed, Mar 18 2026 08:10 AM
