-
అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
-
‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో...
Thu, May 01 2025 02:55 AM -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.
Thu, May 01 2025 02:50 AM -
చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.
Thu, May 01 2025 02:46 AM -
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు.
Thu, May 01 2025 02:13 AM -
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Thu, May 01 2025 02:13 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు.
Thu, May 01 2025 02:13 AM -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి.
Thu, May 01 2025 02:13 AM -
వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్
ఎన్టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా
Thu, May 01 2025 02:13 AM -
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు.
Thu, May 01 2025 02:13 AM -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
Thu, May 01 2025 02:13 AM -
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు.
Thu, May 01 2025 02:13 AM -
కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం
కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు.
Thu, May 01 2025 02:13 AM -
" />
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు
Thu, May 01 2025 02:11 AM -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది..
Thu, May 01 2025 02:11 AM -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియబేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు
Thu, May 01 2025 02:11 AM -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
ఆదిలాబాద్టౌన్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Thu, May 01 2025 02:11 AM -
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
● ఈ నెల 3వరకు అవకాశం ● ఈ సారైనా స్పందించేనా?Thu, May 01 2025 02:11 AM -
" />
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్రూరల్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుడు మహనీయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో ని బసవేశ్వర చౌక్లో బసవేశ్వరుడి జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
Thu, May 01 2025 02:11 AM -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇంద్రవెల్లి: వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ఉపాధి పొందుతున్న హమాలీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉట్నూ ర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్ మార్కెట్ యార్డులకు హమాలీల ఎంపిక ప్రక్రియను స్థానిక మా ర్కెట్ యార్డులో బుధవారం నిర్వహించారు.
Thu, May 01 2025 02:11 AM -
ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పురస్కారం
ఆదిలాబాద్టౌన్: ఉత్తమ సేవలందించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.
Thu, May 01 2025 02:11 AM -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు.
Thu, May 01 2025 02:11 AM -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు.
Thu, May 01 2025 02:11 AM -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుThu, May 01 2025 02:11 AM -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు.
Thu, May 01 2025 02:11 AM
-
అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Thu, May 01 2025 03:00 AM -
‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో...
Thu, May 01 2025 02:55 AM -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.
Thu, May 01 2025 02:50 AM -
చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.
Thu, May 01 2025 02:46 AM -
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు.
Thu, May 01 2025 02:13 AM -
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Thu, May 01 2025 02:13 AM -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు.
Thu, May 01 2025 02:13 AM -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి.
Thu, May 01 2025 02:13 AM -
వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్
ఎన్టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా
Thu, May 01 2025 02:13 AM -
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు.
Thu, May 01 2025 02:13 AM -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
Thu, May 01 2025 02:13 AM -
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు.
Thu, May 01 2025 02:13 AM -
కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం
కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు.
Thu, May 01 2025 02:13 AM -
" />
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు
Thu, May 01 2025 02:11 AM -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది..
Thu, May 01 2025 02:11 AM -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియబేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు
Thu, May 01 2025 02:11 AM -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
ఆదిలాబాద్టౌన్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Thu, May 01 2025 02:11 AM -
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
● ఈ నెల 3వరకు అవకాశం ● ఈ సారైనా స్పందించేనా?Thu, May 01 2025 02:11 AM -
" />
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్రూరల్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుడు మహనీయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో ని బసవేశ్వర చౌక్లో బసవేశ్వరుడి జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
Thu, May 01 2025 02:11 AM -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇంద్రవెల్లి: వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ఉపాధి పొందుతున్న హమాలీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉట్నూ ర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్ మార్కెట్ యార్డులకు హమాలీల ఎంపిక ప్రక్రియను స్థానిక మా ర్కెట్ యార్డులో బుధవారం నిర్వహించారు.
Thu, May 01 2025 02:11 AM -
ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పురస్కారం
ఆదిలాబాద్టౌన్: ఉత్తమ సేవలందించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.
Thu, May 01 2025 02:11 AM -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు.
Thu, May 01 2025 02:11 AM -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు.
Thu, May 01 2025 02:11 AM -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుThu, May 01 2025 02:11 AM -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు.
Thu, May 01 2025 02:11 AM