-
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ధారూరు: సుద్ద తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి గోరంత అనుమతులు పొందిన వ్యాపారులు కొండంత తవ్వుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.
-
స్సీకర్కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ను నగరంలోని ఆయన నివా సంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Jan 03 2026 08:40 AM -
మల్రెడ్డి ధిక్కార స్వరం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.
Sat, Jan 03 2026 08:40 AM -
అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Sat, Jan 03 2026 08:40 AM -
గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పెద్దన్న పాత్ర
కందుకూరు: గ్రామాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
Sat, Jan 03 2026 08:40 AM -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ధారూరు: వికారాబాద్–తాండూరు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణికులు కిటికీలు, ఒకరిపై ఒకరు తోసుకుంటూ బస్సు దిగి ఊపిరి పీల్చుకున్నారు.
Sat, Jan 03 2026 08:40 AM -
రూ.19 కోట్లు.. తాగేశారు
సిద్దిపేటకమాన్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్స్ పేరిట మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది.
Sat, Jan 03 2026 08:39 AM -
భూ సర్వేకు శాటిలైట్ టవర్లు
హుస్నాబాద్రూరల్: భూ సర్వే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా భూ సర్వే చేయడానికి 70 కి.మీల దూరంలో ఒక శాటిలైట్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు.
Sat, Jan 03 2026 08:39 AM -
డిజిటల్ బోధన చేయాల్సిందే
డీఈఓ శ్రీనివాస్రెడ్డి
Sat, Jan 03 2026 08:39 AM -
ఇవేం వంటలు?
మీకు నచ్చినట్లు చేసి పిల్లలకు వడ్డిస్తారాSat, Jan 03 2026 08:39 AM -
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో
విశేష ప్రతిభ
Sat, Jan 03 2026 08:39 AM -
తుది దశకు కొనుగోళ్లు
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. బహిరంగ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మూడేళ్లలో ఈసారి కొనుగోళ్లు పెరిగాయి.
Sat, Jan 03 2026 08:39 AM -
టైం వేస్ట్ వద్దు.. సీరియస్గా చదవండి
● నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
● ఇంటర్ విద్యార్థులకు
డీఐఈఓ రవీందర్రెడ్డి సూచన
Sat, Jan 03 2026 08:39 AM -
600 మందికి ఒక్కటే గీజర్
సిద్దిపేటఅర్బన్: గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు చలికాలంలో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. సరిపడా గీజర్లు లేక చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి.
Sat, Jan 03 2026 08:39 AM -
హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని మాత్పల్లిలోని కాంగ్రెస్ నాయకులు కనకారెడ్డి, బ్యాగరి శ్రీనివాస్, సిలివేరు సుధాకర్, జంగిటి సుధాకర్ తదితరులు ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Sat, Jan 03 2026 08:39 AM -
దళితులను వేధిస్తే సహించం
దుబ్బాకటౌన్: దళితులను వేధిస్తే సహింబోమని, రాయపోల్ మండలం అనాజిపూర్ దళితుల పై మూకుమ్మడిగా దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు.
Sat, Jan 03 2026 08:39 AM -
సిటీలో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది.
Sat, Jan 03 2026 08:38 AM -
అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Sat, Jan 03 2026 08:38 AM -
స్సీకర్కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ను నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Jan 03 2026 08:38 AM -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కడ్తాల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ అన్నారు.
Sat, Jan 03 2026 08:38 AM -
రాయితీ ఇచ్చినారు
మెదక్జోన్: కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా నుంచి మొదలుకుని పచ్చి మిర్చి వరకు కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాకు సరిపడా కూరగాయల పంటలు సాగు చేయక పోవటమే.
Sat, Jan 03 2026 08:37 AM -
తక్కువ ధరకే ఇసుక
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Sat, Jan 03 2026 08:37 AM -
రెండున్నర ఎకరాల్లో సాగు
హార్టికల్చర్ వర్సిటీ ములుగు నుంచి రెండున్నర ఎకరాలకు అవసరమయ్యే నారును తెచ్చాను. అందులో ఎకరంన్నర టమాట, ఎకరం మిరప నారు తెచ్చి సాగు చేశాను. టమాట పంట చేతికందింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం సంతోషంగా ఉంది. –బీంరెడ్డి,
Sat, Jan 03 2026 08:37 AM -
" />
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏడుపాయల్లో వన దుర్గమ్మకు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్ధీవశర్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని పల్లకిపై ఉంచారు.
Sat, Jan 03 2026 08:37 AM -
బొకేలకు బదులు బ్లాంకెట్స్
మెదక్ కలెక్టరేట్: తన పిలుపు మేరకు సేవా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ రాహుల్రాజ్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఆయన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.
Sat, Jan 03 2026 08:37 AM
-
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ధారూరు: సుద్ద తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి గోరంత అనుమతులు పొందిన వ్యాపారులు కొండంత తవ్వుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.
Sat, Jan 03 2026 08:40 AM -
స్సీకర్కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ను నగరంలోని ఆయన నివా సంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Jan 03 2026 08:40 AM -
మల్రెడ్డి ధిక్కార స్వరం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.
Sat, Jan 03 2026 08:40 AM -
అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Sat, Jan 03 2026 08:40 AM -
గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పెద్దన్న పాత్ర
కందుకూరు: గ్రామాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
Sat, Jan 03 2026 08:40 AM -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ధారూరు: వికారాబాద్–తాండూరు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణికులు కిటికీలు, ఒకరిపై ఒకరు తోసుకుంటూ బస్సు దిగి ఊపిరి పీల్చుకున్నారు.
Sat, Jan 03 2026 08:40 AM -
రూ.19 కోట్లు.. తాగేశారు
సిద్దిపేటకమాన్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్స్ పేరిట మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది.
Sat, Jan 03 2026 08:39 AM -
భూ సర్వేకు శాటిలైట్ టవర్లు
హుస్నాబాద్రూరల్: భూ సర్వే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా భూ సర్వే చేయడానికి 70 కి.మీల దూరంలో ఒక శాటిలైట్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు.
Sat, Jan 03 2026 08:39 AM -
డిజిటల్ బోధన చేయాల్సిందే
డీఈఓ శ్రీనివాస్రెడ్డి
Sat, Jan 03 2026 08:39 AM -
ఇవేం వంటలు?
మీకు నచ్చినట్లు చేసి పిల్లలకు వడ్డిస్తారాSat, Jan 03 2026 08:39 AM -
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో
విశేష ప్రతిభ
Sat, Jan 03 2026 08:39 AM -
తుది దశకు కొనుగోళ్లు
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. బహిరంగ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మూడేళ్లలో ఈసారి కొనుగోళ్లు పెరిగాయి.
Sat, Jan 03 2026 08:39 AM -
టైం వేస్ట్ వద్దు.. సీరియస్గా చదవండి
● నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
● ఇంటర్ విద్యార్థులకు
డీఐఈఓ రవీందర్రెడ్డి సూచన
Sat, Jan 03 2026 08:39 AM -
600 మందికి ఒక్కటే గీజర్
సిద్దిపేటఅర్బన్: గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు చలికాలంలో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. సరిపడా గీజర్లు లేక చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి.
Sat, Jan 03 2026 08:39 AM -
హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని మాత్పల్లిలోని కాంగ్రెస్ నాయకులు కనకారెడ్డి, బ్యాగరి శ్రీనివాస్, సిలివేరు సుధాకర్, జంగిటి సుధాకర్ తదితరులు ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Sat, Jan 03 2026 08:39 AM -
దళితులను వేధిస్తే సహించం
దుబ్బాకటౌన్: దళితులను వేధిస్తే సహింబోమని, రాయపోల్ మండలం అనాజిపూర్ దళితుల పై మూకుమ్మడిగా దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు.
Sat, Jan 03 2026 08:39 AM -
సిటీలో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది.
Sat, Jan 03 2026 08:38 AM -
అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Sat, Jan 03 2026 08:38 AM -
స్సీకర్కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ను నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Jan 03 2026 08:38 AM -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కడ్తాల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ అన్నారు.
Sat, Jan 03 2026 08:38 AM -
రాయితీ ఇచ్చినారు
మెదక్జోన్: కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా నుంచి మొదలుకుని పచ్చి మిర్చి వరకు కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాకు సరిపడా కూరగాయల పంటలు సాగు చేయక పోవటమే.
Sat, Jan 03 2026 08:37 AM -
తక్కువ ధరకే ఇసుక
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Sat, Jan 03 2026 08:37 AM -
రెండున్నర ఎకరాల్లో సాగు
హార్టికల్చర్ వర్సిటీ ములుగు నుంచి రెండున్నర ఎకరాలకు అవసరమయ్యే నారును తెచ్చాను. అందులో ఎకరంన్నర టమాట, ఎకరం మిరప నారు తెచ్చి సాగు చేశాను. టమాట పంట చేతికందింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం సంతోషంగా ఉంది. –బీంరెడ్డి,
Sat, Jan 03 2026 08:37 AM -
" />
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏడుపాయల్లో వన దుర్గమ్మకు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్ధీవశర్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని పల్లకిపై ఉంచారు.
Sat, Jan 03 2026 08:37 AM -
బొకేలకు బదులు బ్లాంకెట్స్
మెదక్ కలెక్టరేట్: తన పిలుపు మేరకు సేవా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ రాహుల్రాజ్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఆయన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.
Sat, Jan 03 2026 08:37 AM
