-
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
-
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు.
Mon, May 18 2026 12:24 AM -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
● ఉమ్మడి జిల్లా రైతుల కోసం
9,200 క్వింటాళ్లు
● ఇప్పటికే నారాయణపేట,
Mon, May 18 2026 12:18 AM -
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న మట్టి మాఫియా
● అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు
● నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు
● చోద్యం చూస్తున్న రెవెన్యూ,
మైనింగ్శాఖ అధికారులు
Mon, May 18 2026 12:18 AM -
" />
టీఎంయూఎన్ ప్రోగ్రాంలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ధరూరు: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీఎంయూఎన్) ప్రోగ్రాంలో జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థులు అత్యంత ప్రతిభకనబరిచారు.
Mon, May 18 2026 12:18 AM -
పేదల సొంతింటి కల సాకారం
మల్దకల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం అమరవాయిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడా రు.
Mon, May 18 2026 12:18 AM -
జాతీయ హోదా కల్పించాలి
అలంపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హో దా కల్పించడానికి తమ వంతుగా కృషి చేయాలని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కోరారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో ఆది వారం ఎమ్మెల్యే విజయుడిని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కలిశారు.
Mon, May 18 2026 12:18 AM -
దారి ఖర్చులేవీ?
● గత ఏడాది పాఠశాలల విలీనం
● ఆ సమయంలోనే రవాణా చార్జీలు చెల్లిస్తామని సర్కారు హామీ
● ఆ మాట కాగితాలకే పరిమితం
● స్కూలు దూరమై.. నడక భారమై.. విద్యార్థుల అవస్థలు
Mon, May 18 2026 12:18 AM -
ఎయిర్పోర్టుకు భూములివ్వం
● ప్రాణత్యాగానికై నా సిద్ధం
● పోరాటానికి సిద్ధమవుతున్న బాధితులు
● మళ్లీ తెర పైకి అన్నవరం – బెండపూడి ఎయిర్పోర్టు వ్యవహారం
Mon, May 18 2026 12:18 AM -
కబ్జా కోరల్లో...
● కనుమరుగు కానున్న
66 సాగునీటి చెరువులు
● 7 వేల ఎకరాల ఆయకట్టుకు ముప్పు
● పట్టించుకోని అధికారులు
Mon, May 18 2026 12:18 AM -
టిప్పర్ ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సాయం
● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్
● జీజీహెచ్లో క్షతగాత్రులకు పరామర్శ
Mon, May 18 2026 12:18 AM -
పుట్టినప్పుడేనా.. ఏటా డబ్బులిస్తారా?
● జనాభా పెంచాలనడం
చంద్రబాబు పిచ్చి సూత్రం
● ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు
Mon, May 18 2026 12:18 AM -
సీతారాములకు ప్రత్యేక సింహాసనం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు ఎట్టకేలకు ప్రత్యేక సింహాసనం సమకూరింది.
Mon, May 18 2026 12:18 AM -
పెట్రో ధరల పెంపుపై సీపీఎం నిరసన
సామర్లకోట: చమురు ధరలు పెంపును నిరసిస్తూ సీపీఎం పెద్దాపురం కమిటీ ఆధ్వర్యాన ఆ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆదివారం ధర్నా నిర్వహించారు.
Mon, May 18 2026 12:18 AM -
టిప్పర్ ప్రమాదంలో 5కు చేరిన మరణాలు
జీజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ మృతి
Mon, May 18 2026 12:18 AM -
వానాకాలం సాగుకు సై..
వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలోని వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందించారు. ఎప్పటిలాగే రానున్న వానాకాలంలో సీజన్లోనూ వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, పెసర, మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ సాగవుతాయని గుర్తించారు. – ఖమ్మంవ్యవసాయంMon, May 18 2026 12:18 AM -
చేయూత.. పరీక్ష !
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హులను తొలగించేందుకు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను సరిచూసేందుకు ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ – ముఖ గుర్తింపు విధానం)ను ప్రారంభించారు.
Mon, May 18 2026 12:18 AM -
ఏదులాపురంలో ఎప్పుడూ అంతే..
● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యంMon, May 18 2026 12:18 AM -
●రైతులే హమాలీలు
వేంసూరు: ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్ని కావు. అయితే, వేంసూరు మండలంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మండలంలోని కల్లూరుగూడెం సివిల్ సప్లయీస్ గోదాంకు వెళ్లే దారి లేక రెండేళ్లుగా నిరూపయోగంగా ఉంది.
Mon, May 18 2026 12:18 AM -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీMon, May 18 2026 12:12 AM -
ఆగుతూ.. సాగుతూ...
నత్తనడకన సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ
● రూ.147.7కోట్ల వ్యయంతో
నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం
Mon, May 18 2026 12:12 AM -
ధాన్యం సేకరణ వేగవంతం
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావాలని, అదేవిధంగా గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు.
Mon, May 18 2026 12:12 AM -
" />
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని.. సీఎంఆర్ఎఫ్ వరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు.
Mon, May 18 2026 12:12 AM -
" />
భూ సేకరణ ప్రక్రియ సాగుతోంది..
లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల ని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి.
Mon, May 18 2026 12:12 AM -
‘ప్రత్యామ్నాయం’ మేలంటున్న అధికారులు
● పంట మార్పిడి చేయాలని అవగాహన కార్యక్రమాలు ● ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా నష్టపోతున్న రైతులుMon, May 18 2026 12:12 AM
-
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Mon, May 18 2026 12:41 AM -
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు.
Mon, May 18 2026 12:24 AM -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
● ఉమ్మడి జిల్లా రైతుల కోసం
9,200 క్వింటాళ్లు
● ఇప్పటికే నారాయణపేట,
Mon, May 18 2026 12:18 AM -
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న మట్టి మాఫియా
● అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు
● నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు
● చోద్యం చూస్తున్న రెవెన్యూ,
మైనింగ్శాఖ అధికారులు
Mon, May 18 2026 12:18 AM -
" />
టీఎంయూఎన్ ప్రోగ్రాంలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ధరూరు: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీఎంయూఎన్) ప్రోగ్రాంలో జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థులు అత్యంత ప్రతిభకనబరిచారు.
Mon, May 18 2026 12:18 AM -
పేదల సొంతింటి కల సాకారం
మల్దకల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం అమరవాయిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడా రు.
Mon, May 18 2026 12:18 AM -
జాతీయ హోదా కల్పించాలి
అలంపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హో దా కల్పించడానికి తమ వంతుగా కృషి చేయాలని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కోరారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో ఆది వారం ఎమ్మెల్యే విజయుడిని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కలిశారు.
Mon, May 18 2026 12:18 AM -
దారి ఖర్చులేవీ?
● గత ఏడాది పాఠశాలల విలీనం
● ఆ సమయంలోనే రవాణా చార్జీలు చెల్లిస్తామని సర్కారు హామీ
● ఆ మాట కాగితాలకే పరిమితం
● స్కూలు దూరమై.. నడక భారమై.. విద్యార్థుల అవస్థలు
Mon, May 18 2026 12:18 AM -
ఎయిర్పోర్టుకు భూములివ్వం
● ప్రాణత్యాగానికై నా సిద్ధం
● పోరాటానికి సిద్ధమవుతున్న బాధితులు
● మళ్లీ తెర పైకి అన్నవరం – బెండపూడి ఎయిర్పోర్టు వ్యవహారం
Mon, May 18 2026 12:18 AM -
కబ్జా కోరల్లో...
● కనుమరుగు కానున్న
66 సాగునీటి చెరువులు
● 7 వేల ఎకరాల ఆయకట్టుకు ముప్పు
● పట్టించుకోని అధికారులు
Mon, May 18 2026 12:18 AM -
టిప్పర్ ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సాయం
● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్
● జీజీహెచ్లో క్షతగాత్రులకు పరామర్శ
Mon, May 18 2026 12:18 AM -
పుట్టినప్పుడేనా.. ఏటా డబ్బులిస్తారా?
● జనాభా పెంచాలనడం
చంద్రబాబు పిచ్చి సూత్రం
● ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు
Mon, May 18 2026 12:18 AM -
సీతారాములకు ప్రత్యేక సింహాసనం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు ఎట్టకేలకు ప్రత్యేక సింహాసనం సమకూరింది.
Mon, May 18 2026 12:18 AM -
పెట్రో ధరల పెంపుపై సీపీఎం నిరసన
సామర్లకోట: చమురు ధరలు పెంపును నిరసిస్తూ సీపీఎం పెద్దాపురం కమిటీ ఆధ్వర్యాన ఆ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆదివారం ధర్నా నిర్వహించారు.
Mon, May 18 2026 12:18 AM -
టిప్పర్ ప్రమాదంలో 5కు చేరిన మరణాలు
జీజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ మృతి
Mon, May 18 2026 12:18 AM -
వానాకాలం సాగుకు సై..
వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలోని వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందించారు. ఎప్పటిలాగే రానున్న వానాకాలంలో సీజన్లోనూ వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, పెసర, మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ సాగవుతాయని గుర్తించారు. – ఖమ్మంవ్యవసాయంMon, May 18 2026 12:18 AM -
చేయూత.. పరీక్ష !
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హులను తొలగించేందుకు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను సరిచూసేందుకు ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ – ముఖ గుర్తింపు విధానం)ను ప్రారంభించారు.
Mon, May 18 2026 12:18 AM -
ఏదులాపురంలో ఎప్పుడూ అంతే..
● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యంMon, May 18 2026 12:18 AM -
●రైతులే హమాలీలు
వేంసూరు: ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్ని కావు. అయితే, వేంసూరు మండలంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మండలంలోని కల్లూరుగూడెం సివిల్ సప్లయీస్ గోదాంకు వెళ్లే దారి లేక రెండేళ్లుగా నిరూపయోగంగా ఉంది.
Mon, May 18 2026 12:18 AM -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీMon, May 18 2026 12:12 AM -
ఆగుతూ.. సాగుతూ...
నత్తనడకన సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ
● రూ.147.7కోట్ల వ్యయంతో
నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం
Mon, May 18 2026 12:12 AM -
ధాన్యం సేకరణ వేగవంతం
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావాలని, అదేవిధంగా గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు.
Mon, May 18 2026 12:12 AM -
" />
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని.. సీఎంఆర్ఎఫ్ వరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు.
Mon, May 18 2026 12:12 AM -
" />
భూ సేకరణ ప్రక్రియ సాగుతోంది..
లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల ని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి.
Mon, May 18 2026 12:12 AM -
‘ప్రత్యామ్నాయం’ మేలంటున్న అధికారులు
● పంట మార్పిడి చేయాలని అవగాహన కార్యక్రమాలు ● ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా నష్టపోతున్న రైతులుMon, May 18 2026 12:12 AM
