
ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో గత సీఎం వైఎస్ జగన్ అమలుచేసిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.

దీంతో ఏపీలో ప్రజలకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి.

వృద్దులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.















