ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీడీ కార్మికులు | Bidi Workers protest at Telangana CM KCR convoy | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీడీ కార్మికులు

May 30 2015 5:25 PM | Updated on Oct 16 2018 3:12 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను బీడీ కార్మికులు శనివారం అడ్డుకున్నారు.

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను బీడీ కార్మికులు శనివారం అడ్డుకున్నారు. మెదక్ జిల్లా కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీడీ కార్మికులు.. ముఖ్యమంత్రి కాన్వాయ్ తమ గ్రామం మీదుగా వెళ్తుందని తెలుసుకుని అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వారి వద్దకు వెళ్లగా..తమకు పింఛన్‌లు రావటంలేదని కార్మికులు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారికెలాగైనా పింఛన్ వచ్చే విధంగా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement