మాజీ ఎమ్మెల్యే కన్నుమూత | Former MLA passes away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Oct 6 2016 9:14 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు.

 గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని తులసి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన దుగ్గిరాల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంకటరెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement