తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush is very less at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jan 5 2017 8:28 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా తిరుమలలో నేటి ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేటి ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 62,387 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement