‘ఎవరినీ విచారించలేదు’ | IPL spot fixing: Mudgal committee hasn't quizzed Srinivasan | Sakshi
Sakshi News home page

‘ఎవరినీ విచారించలేదు’

Aug 21 2014 12:46 AM | Updated on Sep 2 2017 12:10 PM

‘ఎవరినీ విచారించలేదు’

‘ఎవరినీ విచారించలేదు’

ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్‌లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల 15, 16వ తేదీల్లో చెన్నైకి వెళ్లి వారితో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement